అయోధ్యలో ఎటు చూసినా ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది. రంగు రంగుల పూలతో అయోధ్య మొత్తం అలంకరిస్తున్నారు. ఈనెల 25న వివాహ పంచమి కావడం, సీతారాముల వివాహ వార్షికోత్సవం కావడంతో ఆ రోజున అయోధ్యలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు, వివాహ పంచమి రోజున అయోధ్య ఆలయంలో మిగతా ఉపాలయాలను ప్రారంభించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించేందుకు లక్షలాదిమంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. ఇప్పటికే నగర వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 2019లో అయోధ్య రామాలయం తీర్పు తరువాత ఆలయం పనులు ప్రారంభమయ్యాయి. 2024 జనవరిలో రామాలయం ప్రారంభం కాగా, 2025 నవంబర్ 25న మిగిలిన ఉపాలయాలను ప్రారంభించనున్నారు.
Related Posts
గాయం నుండి గ్లామర్ వరకు… శర్వానంద్ అద్భుత ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ!
2019లో జాను సినిమా షూటింగ్ సమయంలో — స్కైడైవింగ్ సీన్ చేస్తూ శర్వానంద్ కి భుజం గాయమైంది అన్న సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం తర్వాత సర్జరీ…
2019లో జాను సినిమా షూటింగ్ సమయంలో — స్కైడైవింగ్ సీన్ చేస్తూ శర్వానంద్ కి భుజం గాయమైంది అన్న సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం తర్వాత సర్జరీ…
పిఠాపురం సంక్రాంతి మహోత్సవంలో జానపద – శాస్త్రీయ కళల వైభవం
జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించబడుతున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో భాగంగా నిన్న పిఠాపురం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మన సంప్రదాయ జానపద,…
జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించబడుతున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో భాగంగా నిన్న పిఠాపురం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మన సంప్రదాయ జానపద,…
బంధం పాతతే… అనుబంధం కొత్తది…దటీజ్ పోస్టల్
కాసర్గోడ్ జిల్లా పాద్రె గ్రామంలో ఒక చిన్న ఇల్లు ఉంది — కానీ అది సాధారణ ఇల్లు కాదు. గత 75 ఏళ్లుగా ఆ ఇంట్లోనే పోస్టాఫీస్…
కాసర్గోడ్ జిల్లా పాద్రె గ్రామంలో ఒక చిన్న ఇల్లు ఉంది — కానీ అది సాధారణ ఇల్లు కాదు. గత 75 ఏళ్లుగా ఆ ఇంట్లోనే పోస్టాఫీస్…