వెస్ట్రన్ దేశాల నుంచి రక్షణ కోసం, దేశాల ఆర్థిక విధానంలో డాలర్తో మారక విలువను తగ్గించడం కోసం కూటములను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న సదస్సులో మూడు దేశాలు కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. అవే ఇండియా, బ్రెజిల్, సౌతాఫ్రికా. ఈ మూడు దేశాలు కలిసి ఇబ్సా పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ మూడు దేశాల మధ్య జరిగే ట్రేడింగ్ ఇకపై పూర్తిగా యూపీఐ ద్వారానే జరగనుంది. యూపీఐకి ప్రాధాన్యత ఇవ్వడంతో డాలర్తో మారకం తగ్గిపోతుంది. వీలైనంత త్వరగా డాలర్ను ట్రేడింగ్ నుంచి పక్కకు తప్పించి సొంత కరెన్సీని వినియోగించాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ మూడు దేశాలు ఇబ్సా పేరుతో నిథిని కూడా ఏర్పాటు చేశాయి. ఈ నిథిని విద్య, వైద్యం వంటి సామాజిక రంగాల కోసం వినియోగిస్తున్నారు. ఇబ్సాను మరింత బలోపేతం చేయాలని ఈ మూడు దేశాలు నిర్ణయించాయి.
Related Posts
భగవంతుడిని సులభంగా చేరుకునే ఏకైక మార్గం
ఎలా పూజించాలి? భగవంతుడిని ఎలా పూజించాలి. దీనికి ఎవరికి నచ్చినట్టుగా వారు ఉపాఖ్యానాలు ఇస్తుంటారు. సాధారణంగా ఇంట్లోని దేవుని గదిలో ఒకవిధంగా పూజ చేస్తే, ఆలయంలో గర్భగుడిలో…
ఎలా పూజించాలి? భగవంతుడిని ఎలా పూజించాలి. దీనికి ఎవరికి నచ్చినట్టుగా వారు ఉపాఖ్యానాలు ఇస్తుంటారు. సాధారణంగా ఇంట్లోని దేవుని గదిలో ఒకవిధంగా పూజ చేస్తే, ఆలయంలో గర్భగుడిలో…
Vijay Deverakonda’s Heartfelt Tribute to Puttaparthi Sai Baba…
Tollywood’s ace actor Vijay Deverakonda paid a visit to Puttaparthi yesterday along with his friends and family. Well, Vijay Deverakonda…
Tollywood’s ace actor Vijay Deverakonda paid a visit to Puttaparthi yesterday along with his friends and family. Well, Vijay Deverakonda…