వెస్ట్రన్ దేశాల నుంచి రక్షణ కోసం, దేశాల ఆర్థిక విధానంలో డాలర్తో మారక విలువను తగ్గించడం కోసం కూటములను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న సదస్సులో మూడు దేశాలు కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. అవే ఇండియా, బ్రెజిల్, సౌతాఫ్రికా. ఈ మూడు దేశాలు కలిసి ఇబ్సా పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ మూడు దేశాల మధ్య జరిగే ట్రేడింగ్ ఇకపై పూర్తిగా యూపీఐ ద్వారానే జరగనుంది. యూపీఐకి ప్రాధాన్యత ఇవ్వడంతో డాలర్తో మారకం తగ్గిపోతుంది. వీలైనంత త్వరగా డాలర్ను ట్రేడింగ్ నుంచి పక్కకు తప్పించి సొంత కరెన్సీని వినియోగించాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ మూడు దేశాలు ఇబ్సా పేరుతో నిథిని కూడా ఏర్పాటు చేశాయి. ఈ నిథిని విద్య, వైద్యం వంటి సామాజిక రంగాల కోసం వినియోగిస్తున్నారు. ఇబ్సాను మరింత బలోపేతం చేయాలని ఈ మూడు దేశాలు నిర్ణయించాయి.
Related Posts
పొన్నూరు మహిమాన్విత శ్రీ ఆంజనేయ స్వామి గుడి మహత్యం తెలిపిన ప్రముఖ ప్రొడ్యూసర్ SKN
టాలీవుడ్ ప్రొడ్యూసర్ తన సినిమాలతో పాటు సోషల్ మీడియా లో కూడా చాల యాక్టీవ్ ఉంటారు… ఈరోజు అయన పొన్నూరు లోని మహిమాన్విత శ్రీ ఆంజనేయ స్వామి…
టాలీవుడ్ ప్రొడ్యూసర్ తన సినిమాలతో పాటు సోషల్ మీడియా లో కూడా చాల యాక్టీవ్ ఉంటారు… ఈరోజు అయన పొన్నూరు లోని మహిమాన్విత శ్రీ ఆంజనేయ స్వామి…
అనంత్ అంబానీ కొత్త వాచ్ చూసారా???
బిలియనీర్ అనంత్ అంబానీకి లగ్జరీ వాచ్లు సేకరించడం ఒక ప్రత్యేకమైన habit గా మారింది. ఇప్పటికే ఆయన కలెక్షన్లో కోట్ల రూపాయల విలువైన ఎన్నో అరుదైన వాచ్లు…
బిలియనీర్ అనంత్ అంబానీకి లగ్జరీ వాచ్లు సేకరించడం ఒక ప్రత్యేకమైన habit గా మారింది. ఇప్పటికే ఆయన కలెక్షన్లో కోట్ల రూపాయల విలువైన ఎన్నో అరుదైన వాచ్లు…
మంగళవారం పంచాంగం విశేషాలు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు ఈరోజు భాద్రపద మాస శుక్ల పక్ష తదియ తిథి మ.01.54 వరకూ తదుపరి చతుర్థి తిథి, హస్త…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు ఈరోజు భాద్రపద మాస శుక్ల పక్ష తదియ తిథి మ.01.54 వరకూ తదుపరి చతుర్థి తిథి, హస్త…