అయోధ్యలో ఎటు చూసినా ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది. రంగు రంగుల పూలతో అయోధ్య మొత్తం అలంకరిస్తున్నారు. ఈనెల 25న వివాహ పంచమి కావడం, సీతారాముల వివాహ వార్షికోత్సవం కావడంతో ఆ రోజున అయోధ్యలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు, వివాహ పంచమి రోజున అయోధ్య ఆలయంలో మిగతా ఉపాలయాలను ప్రారంభించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించేందుకు లక్షలాదిమంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. ఇప్పటికే నగర వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 2019లో అయోధ్య రామాలయం తీర్పు తరువాత ఆలయం పనులు ప్రారంభమయ్యాయి. 2024 జనవరిలో రామాలయం ప్రారంభం కాగా, 2025 నవంబర్ 25న మిగిలిన ఉపాలయాలను ప్రారంభించనున్నారు.
Related Posts
హైడ్రోజన్ ట్రైన్ వచ్చేసింది…
భారత రైల్వే చరిత్రలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ఈరోజు హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో ట్రయల్ రన్ను ప్రారంభించింది.…
భారత రైల్వే చరిత్రలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ఈరోజు హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో ట్రయల్ రన్ను ప్రారంభించింది.…
గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖల్లో సంస్కరణల దిశగా అడుగులు వేసేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాలోచనలు
పంచాయతీరాజ్ పాలనలో వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టి గ్రామ స్వరాజ్య సాధన దిశగా – స్థానిక సంస్థల పాలకులను, ఉద్యోగులను ముందుకు తీసుకువెళ్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్,…
పంచాయతీరాజ్ పాలనలో వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టి గ్రామ స్వరాజ్య సాధన దిశగా – స్థానిక సంస్థల పాలకులను, ఉద్యోగులను ముందుకు తీసుకువెళ్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్,…
సంక్రాంతి పండుగను ఇలా జరుపుకోండి… అదృష్టాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి
సంక్రాంతి పండుగ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కొత్త బట్టలు, గాలిపటాలు, పిండి వంటలు, పల్లెటూరి ఆటలు, హరిదాసుల పాటలు. కానీ ఈ ఉత్సవాల వెనుక…
సంక్రాంతి పండుగ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కొత్త బట్టలు, గాలిపటాలు, పిండి వంటలు, పల్లెటూరి ఆటలు, హరిదాసుల పాటలు. కానీ ఈ ఉత్సవాల వెనుక…