శ్రీవారికి నిత్యం గోక్షీరంతో అభిషేకం చేస్తారు. ఈ అభిషేకానికి అవసరమైన పాలను, పాలనుంచి లభించే వెన్న, నెయ్యిని తిరుమలలో పలు రకాలైన ప్రసాదాల తయారీ కోసం వినియోగిస్తారు. అయితే, ఇలా క్షీరాన్ని అందించే గోవులు మరణిస్తే వాటికి నిర్వహించే దహనసంస్కారాలు వైభవంగా జరుగుతాయి. వేద మంత్రాల మధ్య అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు. బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి సంస్కృతి ఉండదు. మనిషికి కూడా ఇలాంటి సంస్కారాలు నిర్వహించరు. గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. అంతిమ సంస్కారం సమయంలో వారిని తలచుకుంటూ వారికి కృతజ్ఞతలు చెబుతూ, వీడ్కోలు పలుకుతారు. ఇక్కడ ఇచ్చిన వీడియోను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసి గోవులను ఆరాధించడం నేర్చుకోండి.
Related Posts
రాశిఫలాలు- జూన్ 16, 2025 సోమవారం
మేష రాశి (Aries): సానుకూలత: ఉత్సాహం పెరుగుతుంది. పనులలో పురోగతి ఉంటుంది.జాగ్రత్తలు: కుటుంబ సభ్యులతో ఆలోచించకుండా మాటలతో గాయపరచకండి.ఆర్థికం: సాఫీగా ఉంటుంది. కొత్త అవకాశాలు కనిపిస్తాయి.ప్రేమ/వివాహం: సంబంధాల్లో…
మేష రాశి (Aries): సానుకూలత: ఉత్సాహం పెరుగుతుంది. పనులలో పురోగతి ఉంటుంది.జాగ్రత్తలు: కుటుంబ సభ్యులతో ఆలోచించకుండా మాటలతో గాయపరచకండి.ఆర్థికం: సాఫీగా ఉంటుంది. కొత్త అవకాశాలు కనిపిస్తాయి.ప్రేమ/వివాహం: సంబంధాల్లో…
ఫిల్మ్ చాంబర్ సభ్యుడు సి. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ప్రపంచం ఎన్నో ఏళ్లుగా ఒక పెద్ద తలనొప్పి గా మారిన Ibomma వెబ్సైట్ గురించి ఎప్పటికప్పుడు ఆందోళనలోనే ఉండేది. చివరకు, హైదరాబాదు పోలీసులు Ibomma…
తెలుగు సినిమా ప్రపంచం ఎన్నో ఏళ్లుగా ఒక పెద్ద తలనొప్పి గా మారిన Ibomma వెబ్సైట్ గురించి ఎప్పటికప్పుడు ఆందోళనలోనే ఉండేది. చివరకు, హైదరాబాదు పోలీసులు Ibomma…
వెంకటేష్ ప్రీతి జింటా ‘ప్రేమంటే ఇదేరా’ రి-రిలీజ్…
టాలీవుడ్ ఐకానిక్ హీరో వెంకటేష్ దగ్గుబాటి పుట్టిన రోజు సందర్బంగా డిసెంబర్ 13th న ప్రీతి జింటా తో కలిసి చేసిన పెద్ద హిట్ సినిమా ‘ప్రేమంటే…
టాలీవుడ్ ఐకానిక్ హీరో వెంకటేష్ దగ్గుబాటి పుట్టిన రోజు సందర్బంగా డిసెంబర్ 13th న ప్రీతి జింటా తో కలిసి చేసిన పెద్ద హిట్ సినిమా ‘ప్రేమంటే…