ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని గోవా రాష్ట్ర గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు సోమవారం సందర్శించుకున్నారు. గవర్నర్గా బాధ్యతలను స్వీకరించి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన అశోక్గజపతి, అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. పూజారులు ప్రత్యేక ఆశీర్వచం పలికి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ శిరీష, సూపరింటిండెంట్ వైవి రమణి, ఇతర అధికారులు, పూజారులు, నాయకులు పాల్గొన్నారు.
Related Posts
నోస్ట్రడామస్ భవిష్యవాణులు: నిజమేనా కేవలం అంచనానేనా?
ప్రపంచం మొత్తం నమ్మే భవిష్యవాణి నోస్ట్రడామస్ చెప్పినవే. గత వందేళ్లుగా ఆయన చెప్పిన వాటిని ఆసక్తిగా గమనిస్తూ వస్తోంది. 16వ శతాబ్ధానికి చెందిన ఫ్రెంచ్ జ్యోతిష్యుడు, వైద్యుడు,…
ప్రపంచం మొత్తం నమ్మే భవిష్యవాణి నోస్ట్రడామస్ చెప్పినవే. గత వందేళ్లుగా ఆయన చెప్పిన వాటిని ఆసక్తిగా గమనిస్తూ వస్తోంది. 16వ శతాబ్ధానికి చెందిన ఫ్రెంచ్ జ్యోతిష్యుడు, వైద్యుడు,…
రామ్ చరణ్ కి తండ్రి చిరు దీవెన…
మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తెలుగు సినిమా ప్రపంచం లోకి అడుగుపెట్టి అప్పుడే 18 సంవత్సరాలు గడిచిపోయాయి… తన మొదటి సినిమా చిరుత…
మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తెలుగు సినిమా ప్రపంచం లోకి అడుగుపెట్టి అప్పుడే 18 సంవత్సరాలు గడిచిపోయాయి… తన మొదటి సినిమా చిరుత…
Ranveer Singh’s Dhurandhar Latest Collection Report
Bollywood’s ace actor Ranveer Singh’s Dhurandhar is still running successfully in the theatres. Usually, the newly released movies need to…
Bollywood’s ace actor Ranveer Singh’s Dhurandhar is still running successfully in the theatres. Usually, the newly released movies need to…