సూర్యదోషం ఉన్నవారు రాత్రి నిద్రపోయే ముందు మంచం కింద రాగిపాత్రలో నీటిని నింపి పెట్టుకోవాలి. చంద్రదోషం నుంచి బయటపడాలంటే వెండి పాత్రలో నీటిని పోసి మంచంకింద ఉంచుకోవడంగాని లేదా వెండి ఆభరణాలను దిండుకింద ఉంచుకోవడంగాని చేయాలి. మంగళదోషం నుంచి బయటపడాలంటే కంచు పాత్రలో నీటిని పోసి మంచం కింద ఉంచుకోవాలి. జాతకంలో బుధ దోషం ఉన్నట్టైతే రాత్రి పడుకునే ముందు దిండుకింద బంగారు ఆభరణాలను ఉంచుకోవాలి. గురుదోషం ఉన్నవారు పసుపు ముద్దను గుడ్డలో చుట్టి తలకిందపెట్టుకోవాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా నుదిటిపై తిలకం దిద్దుకోవడం వలన రాహు దోషం నుంచి బయటపడతారు. జంతువులకు ఆహారాన్ని అందించడం వలన కేతువు సంతోషిస్తాడు. ఫలితంగా ఈ దోషం ఉన్నవారికి మంచి చేస్తాడు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే వెండి చేపను దిండుకింద ఉంచుకోవాలి. నీలం రంగు రత్నాన్ని దిండుకింద ఉంచుకోవడమో లేదా ఇనుప పాత్రలో నీటిని నింపి మంచం కింద ఉంచుకోవడమో చేయడం వలన శనీశ్వరుని దోషం నుంచి బయటపడతారు.
Related Posts
పురుషులు చెవులు ఎందుకు కుట్టించుకుంటారో తెలిస్తే షాకవుతారు
చిన్నతనంలో పిల్లలకు చెవులు కుట్టించడాన్ని మనం ఒక సాధారణ సంప్రదాయంగా చూస్తాం. కాని ఇది కేవలం ఆభరణాల కోసం చేసే ఒక అలంకార ప్రక్రియ కాదు. పురుషులు…
చిన్నతనంలో పిల్లలకు చెవులు కుట్టించడాన్ని మనం ఒక సాధారణ సంప్రదాయంగా చూస్తాం. కాని ఇది కేవలం ఆభరణాల కోసం చేసే ఒక అలంకార ప్రక్రియ కాదు. పురుషులు…
మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస… ఇళ్లకు నిప్పు
మణిపూర్లో మరోసారి అశాంతి వాతావరణం నెలకొంది. ఉఖ్రుల్ జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న…
మణిపూర్లో మరోసారి అశాంతి వాతావరణం నెలకొంది. ఉఖ్రుల్ జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న…
ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు అని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. అయితే ఈ ప్రసంగం ఏ అంశంపై ఉంటుందనే…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు అని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. అయితే ఈ ప్రసంగం ఏ అంశంపై ఉంటుందనే…