తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించినవారు వేంగమాంబ అన్నదానం కేంద్రంలో ప్రసాదం స్వీకరిస్తుంటారు. ఎక్కువ మంది భక్తులు ఇక్కడే ఆహారం తీసుకొని, టీటీడీ కాటేజెస్లో బసచేస్తుంటారు. అయితే, తిరుమల వెళ్లినవారు డబ్బుల గురించి ఆలోచించేవారు కాకుంటే ఒక్కసారి శ్రీవారి నైవేద్యం అనే రెస్టారెంట్కి వెళ్లి భోజనం చేయండి. ఇక్కడ సౌత్, నార్త్ ఇండియన్ తాలి దొరుకుతుంది. శ్రీవారి సన్నిధిలో తయారు చేసే ఆహారం కావడంతో తాలికి ప్రసాదం రుచి వస్తుంది. ఇక్కడ భోజనం చేసిన ఓ ఇన్ప్లూయేన్సర్ తన అనుభవాలను పంచుకున్నాడు. అతను చెప్పినదాని ప్రకారం తాలి రుచి చాలా బాగుందని, తిరుమల వెళ్లినవారు తప్పకుండా ఒకసారి తాలీ టేస్ట్ చేయాలని చెబుతున్నాడు. మరెందుకు ఆలస్యం శ్రీవారిని దర్శించుకునే భక్తుల్లో ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉంటే ఒకసారి ఈ రెస్టారెంట్ను దర్శించండి.
Related Posts
ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే…
సంక్రాంతి సీజన్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాలపై పడింది. ఒకేసారి ఎనిమిదికి పైగా కొత్త చిత్రాలు థియేటర్లలోకి రానున్నప్పటికీ, వాటి చుట్టూ…
సంక్రాంతి సీజన్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాలపై పడింది. ఒకేసారి ఎనిమిదికి పైగా కొత్త చిత్రాలు థియేటర్లలోకి రానున్నప్పటికీ, వాటి చుట్టూ…
మార్గశిర పౌర్ణమి విశిష్టత… ఇలా చేస్తే సంపద, మానసిక ప్రశాంతత వృద్ధి
మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈసారి పౌర్ణమి గురువారం రోజున రావడం మరింత విశిష్టతను కలిగిస్తోంది. మార్గశిర మాసం స్వయంగా…
మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈసారి పౌర్ణమి గురువారం రోజున రావడం మరింత విశిష్టతను కలిగిస్తోంది. మార్గశిర మాసం స్వయంగా…
మేషరాశికి సెప్టెంర్ మాసం ఎలా ఉండబోతున్నది?
మేష రాశి (Aries) వారికి సెప్టెంబర్ 2025 మాసం అవకాశాలు, సవాళ్లు, పురోగతితో నిండిన కాలంగా ఉంటుంది. గ్రహాల స్థానాల ప్రభావంతో ఈ మాసం మీ జీవితంలో…
మేష రాశి (Aries) వారికి సెప్టెంబర్ 2025 మాసం అవకాశాలు, సవాళ్లు, పురోగతితో నిండిన కాలంగా ఉంటుంది. గ్రహాల స్థానాల ప్రభావంతో ఈ మాసం మీ జీవితంలో…