వరంగల్ ఖాజీపేటలోని శ్వేతార్క మూలగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి ఆర్చకులు విశేషమైన పూజలు నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేసిన తరువాత స్వామిని అద్భుతంగా అలంకరించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Related Posts
శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను విన్న నాలుగో వ్యక్తి ఎవరు?
సనాతన ధర్మం అనేది వేల సంవత్సరాలుగా మానవాళికి మార్గదర్శకంగా నిలిచిన పవిత్ర సంప్రదాయం. ఇందులో అష్టాదశ పురాణాలతో పాటు అనేక ఇతర గ్రంథాలు కూడా ఉన్నాయని మనందరికీ…
సనాతన ధర్మం అనేది వేల సంవత్సరాలుగా మానవాళికి మార్గదర్శకంగా నిలిచిన పవిత్ర సంప్రదాయం. ఇందులో అష్టాదశ పురాణాలతో పాటు అనేక ఇతర గ్రంథాలు కూడా ఉన్నాయని మనందరికీ…
భీష్మ పంచకవ్రతం విశిష్టత
కార్తిక మాసం ఆధ్యాత్మికతకు పరమపవిత్రమైన కాలం. ఈ మాసంలో వచ్చే భీష్మ పంచక వ్రతం భక్తులకి ఆత్మశుద్ధి, మోక్షప్రాప్తి కలిగించే అయిదు దినాల పూజా పరంపరగా ప్రసిద్ధి…
కార్తిక మాసం ఆధ్యాత్మికతకు పరమపవిత్రమైన కాలం. ఈ మాసంలో వచ్చే భీష్మ పంచక వ్రతం భక్తులకి ఆత్మశుద్ధి, మోక్షప్రాప్తి కలిగించే అయిదు దినాల పూజా పరంపరగా ప్రసిద్ధి…
అప్పనపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం – కొబ్బరికాయలో వెలసిన వైభవం
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అప్పనపల్లి గ్రామం, శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ద్వారా ఎంతో ప్రసిద్ధి చెందిన పవిత్ర భూమి.…
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అప్పనపల్లి గ్రామం, శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ద్వారా ఎంతో ప్రసిద్ధి చెందిన పవిత్ర భూమి.…