కాజీపేటలో స్వయంభూవుగా వెలసిన శ్వేతారక మూల గణపతి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ ఉపాలయాల్లో ఒకటైన శ్రీ ప్రహ్లాద నరసింహస్వామి ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహించారు. దేవాలయం ఇన్చార్జ్ దేవులపల్లి సదానందం ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అర్చకులు రోహిత్ ఉపాధ్యాయ హరికృష్ణ స్వామి ప్రత్యేకమైన అభిషేక క్రతువును నిర్వహించారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజున ఆలయంలోని ప్రహ్లాద నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని దేవులపల్లి సదానందం తెలియజేశారు. ఈ పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు సీనమ్మ, అరుణాదేవి, సుప్రజ, వెంటకసాయితేజ, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Related Posts
తమిళనాడు ఎన్నికలుః డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే పార్టీల మేనిఫెస్టో… ప్రజలకు ఎంతవరకు ఉపయోగం
తమిళనాడు ఎన్నికల వేళ ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, అలాగే కొత్తగా దృష్టి ఆకర్షిస్తున్న టీవీకే తమ తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. ఈ హామీలు ప్రజలకు…
తమిళనాడు ఎన్నికల వేళ ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, అలాగే కొత్తగా దృష్టి ఆకర్షిస్తున్న టీవీకే తమ తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. ఈ హామీలు ప్రజలకు…
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విలన్ ఎవరో తెలుసా???
మన మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా ‘మన శంకర్ వార ప్రసాద్ గారు’ గురించే అంతా చర్చ… నిన్ననే కదా దసరా సందర్బంగా “మీసాల పిల్ల”…
మన మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా ‘మన శంకర్ వార ప్రసాద్ గారు’ గురించే అంతా చర్చ… నిన్ననే కదా దసరా సందర్బంగా “మీసాల పిల్ల”…
2025లో అత్యధికమంది సెర్చ్ చేసిన యాప్
2025 సంవత్సరం టెక్ ప్రపంచానికి ముఖ్యమైన మలుపు తీసుకువచ్చింది. US యాప్ స్టోర్ వార్షిక చార్ట్స్ ప్రకారం, ఈ సంవత్సరం అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన ఫ్రీ iPhone…
2025 సంవత్సరం టెక్ ప్రపంచానికి ముఖ్యమైన మలుపు తీసుకువచ్చింది. US యాప్ స్టోర్ వార్షిక చార్ట్స్ ప్రకారం, ఈ సంవత్సరం అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన ఫ్రీ iPhone…