కాజీపేటలో స్వయంభూవుగా వెలసిన శ్వేతారక మూల గణపతి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ ఉపాలయాల్లో ఒకటైన శ్రీ ప్రహ్లాద నరసింహస్వామి ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహించారు. దేవాలయం ఇన్చార్జ్ దేవులపల్లి సదానందం ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అర్చకులు రోహిత్ ఉపాధ్యాయ హరికృష్ణ స్వామి ప్రత్యేకమైన అభిషేక క్రతువును నిర్వహించారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజున ఆలయంలోని ప్రహ్లాద నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని దేవులపల్లి సదానందం తెలియజేశారు. ఈ పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు సీనమ్మ, అరుణాదేవి, సుప్రజ, వెంటకసాయితేజ, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Related Posts
అనంత్ అంబానీ కొత్త వాచ్ చూసారా???
బిలియనీర్ అనంత్ అంబానీకి లగ్జరీ వాచ్లు సేకరించడం ఒక ప్రత్యేకమైన habit గా మారింది. ఇప్పటికే ఆయన కలెక్షన్లో కోట్ల రూపాయల విలువైన ఎన్నో అరుదైన వాచ్లు…
బిలియనీర్ అనంత్ అంబానీకి లగ్జరీ వాచ్లు సేకరించడం ఒక ప్రత్యేకమైన habit గా మారింది. ఇప్పటికే ఆయన కలెక్షన్లో కోట్ల రూపాయల విలువైన ఎన్నో అరుదైన వాచ్లు…
SIIMA లో సినీ తరాల సందడి…
Post Views: 75
Post Views: 75
ఓంకారాన్ని నిత్యం జపించడం వలన కలిగే ప్రయోజనాలేంటి?
ఓం అంటే ఏమిటి? ఓంకారం అంటే ఒకే ఒక అక్షరం అయినా – అది బ్రహ్మాండ సూత్రం. ఇది ప్రపంచ సృష్టికి మూలాధారంగా ఉన్న ధ్వని, సృష్టి,…
ఓం అంటే ఏమిటి? ఓంకారం అంటే ఒకే ఒక అక్షరం అయినా – అది బ్రహ్మాండ సూత్రం. ఇది ప్రపంచ సృష్టికి మూలాధారంగా ఉన్న ధ్వని, సృష్టి,…