కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల ప్రకటన…
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు–2026ను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర–సాంకేతిక రంగం, వాణిజ్యం–పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం–విద్య, క్రీడలు, సివిల్…