పురాణాల ప్రకారం, మాఘ శుద్ధ సప్తమి అశ్విని నక్షత్రం ఆదివారం రోజున సూర్య భగవానుడు అదితి, కశ్యప ప్రజాపతులకు జన్మించాడు. అంటే ఇది సూర్య జయంతి. ఈ రోజునే సూర్యుడు తన సప్త అశ్వములు (ఏడు గుర్రాలు) పూన్చిన బంగారు రథంపై తొలిసారిగా సంవత్సర కాల గతి నక్షత్రాత్మక రాసి చక్రంలో తన ప్రయాణం ప్రారంభమైంది. అందుకే దీనిని ‘రథసప్తమి’ అంటారు. సూర్యుడు మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు. అయితే, రథసప్తమి నాటికి సూర్యుని గతి పూర్తిగా ఉత్తరం వైపుకు తిరిగి, వేగాన్ని పొంచుకోవటానికి సప్తాశ్వాలు సిద్ధమయ్యే సమయం ఇది. సూర్య రథం దక్షిణం నుండి ఉత్తరానికి తిరగడం అంటే, భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో సూర్యకిరణాలు భూమిపై పడే కోణం మారడం. ఈ రోజు నుండి పగటి కాలం క్రమంగా పెరుగుతుంది. దీనివల్ల వాతావరణంలో వెచ్చదనం పెరిగి, చలి తగ్గుతుంది. రథసప్తమి అనగా కాలగమనానికి ప్రతీక.
Related Posts
తిరుమల యాత్ర సంపూర్ణం కావాలంటే.. ఆ ‘మొదటి’ అడుగు ఇక్కడే పడాలి!
మనం తిరుమల యాత్ర అనగానే ముందుగా తలచుకునేది ఆపదమొక్కులవాడు శ్రీ వేంకటేశ్వర స్వామిని. కానీ, ఆ ఏడుకొండల వాడిని దర్శించుకునే ముందు పాటించాల్సిన ఒక ముఖ్యమైన సంప్రదాయం,…
మనం తిరుమల యాత్ర అనగానే ముందుగా తలచుకునేది ఆపదమొక్కులవాడు శ్రీ వేంకటేశ్వర స్వామిని. కానీ, ఆ ఏడుకొండల వాడిని దర్శించుకునే ముందు పాటించాల్సిన ఒక ముఖ్యమైన సంప్రదాయం,…
వేల మంది తపస్సు చేసిన భూమి…పురాణాలు, వేదాలకు పుట్టినిల్లు ఇదే
మన హిందూ సనాతన ధర్మంలో ఎన్నో పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కానీ, సమస్త పురాణాలకు, వేదాల విభజనకు కేంద్ర బిందువైన ఏకైక దివ్య క్షేత్రం “నైమిశారణ్యం“. సత్యనారాయణ…
మన హిందూ సనాతన ధర్మంలో ఎన్నో పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కానీ, సమస్త పురాణాలకు, వేదాల విభజనకు కేంద్ర బిందువైన ఏకైక దివ్య క్షేత్రం “నైమిశారణ్యం“. సత్యనారాయణ…
మౌని అమావాస్య విశిష్టతః ఇలా చేస్తే జీవితం పండినట్టే
మాటలకంటే మౌనం ఎంత శక్తివంతమో గుర్తుచేసే పవిత్ర దినమే మౌని అమావాస్య. కలియుగంలో మనిషి ఎక్కువగా కోల్పోతున్నది నిశ్శబ్దం. అలాంటి నిశ్శబ్దానికే మహత్తును చాటే రోజిది. మాఘ…
మాటలకంటే మౌనం ఎంత శక్తివంతమో గుర్తుచేసే పవిత్ర దినమే మౌని అమావాస్య. కలియుగంలో మనిషి ఎక్కువగా కోల్పోతున్నది నిశ్శబ్దం. అలాంటి నిశ్శబ్దానికే మహత్తును చాటే రోజిది. మాఘ…