కాజీపేటలో స్వయంభూవుగా వెలసిన శ్వేతారక మూల గణపతి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ ఉపాలయాల్లో ఒకటైన శ్రీ ప్రహ్లాద నరసింహస్వామి ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహించారు. దేవాలయం ఇన్చార్జ్ దేవులపల్లి సదానందం ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అర్చకులు రోహిత్ ఉపాధ్యాయ హరికృష్ణ స్వామి ప్రత్యేకమైన అభిషేక క్రతువును నిర్వహించారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజున ఆలయంలోని ప్రహ్లాద నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని దేవులపల్లి సదానందం తెలియజేశారు. ఈ పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు సీనమ్మ, అరుణాదేవి, సుప్రజ, వెంటకసాయితేజ, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Related Posts
‘Raju Weds Rambai’ MASS BHARAATH EVENT Live
Post Views: 79
Post Views: 79
ఇలా చేస్తే ఎవరైనా పడిపోతారు
ఆనాడు ఓ సినీకవి ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అన్నాడు. కానీ, ఈ రోజుల్లో ప్రేమ కఠినమైనా…మనం ఎక్స్ప్రెస్ చేసే దానిని బట్టి ప్రియురాలు…
ఆనాడు ఓ సినీకవి ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అన్నాడు. కానీ, ఈ రోజుల్లో ప్రేమ కఠినమైనా…మనం ఎక్స్ప్రెస్ చేసే దానిని బట్టి ప్రియురాలు…
ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాము – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
సమావేశంలో ముఖ్య అంశాలు:•ఉప్పాడ మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం•సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన•మత్స్యకారులకు అదనపు ఆదాయం తెచ్చేలా ప్రణాళిక•మత్స్యకారుల ఆదాయం పెంపు, మత్స్య…
సమావేశంలో ముఖ్య అంశాలు:•ఉప్పాడ మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం•సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన•మత్స్యకారులకు అదనపు ఆదాయం తెచ్చేలా ప్రణాళిక•మత్స్యకారుల ఆదాయం పెంపు, మత్స్య…