వరంగల్ ఖాజీపేటలోని శ్వేతార్క మూలగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి ఆర్చకులు విశేషమైన పూజలు నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేసిన తరువాత స్వామిని అద్భుతంగా అలంకరించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Related Posts

ఇంద్రకీలాద్రి దేవీ నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాలు ఇవే
Spread the loveSpread the loveTweetఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి నవరాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ నవరాత్రోత్సవాలు అక్టోబర్ 2 వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతీ ఏడాది అమ్మవారిని…
Spread the love
Spread the loveTweetఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి నవరాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ నవరాత్రోత్సవాలు అక్టోబర్ 2 వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతీ ఏడాది అమ్మవారిని…

కైలాస మానస సరోవరం యాత్ర చేసిన వారికే మోక్షం లభిస్తుందా?
Spread the loveSpread the loveTweetజన్మ మానవుడికి మొదటి అడుగు అయితే… మోక్షమే ఆఖరి గమ్యం. ఈ రెండింటి మధ్య జీవించే సమయం ఎంతో ముఖ్యమైనది. దైవ చింతన, ఆత్మశుద్ధి,…
Spread the love
Spread the loveTweetజన్మ మానవుడికి మొదటి అడుగు అయితే… మోక్షమే ఆఖరి గమ్యం. ఈ రెండింటి మధ్య జీవించే సమయం ఎంతో ముఖ్యమైనది. దైవ చింతన, ఆత్మశుద్ధి,…

విజయదశమి విశిష్టత – ఆధ్యాత్మిక రహస్యం
Spread the loveSpread the loveTweetమొదట చెడు ఎంత ఇబ్బందులకు గురిచేసినా చివరకు చెడుపై మంచి విజయం సాధిస్తుంది అని చెప్పడానినే మనం విజయదశమిని జరుపుకుంటాం. చెడుపై మంచి విజయం…
Spread the love
Spread the loveTweetమొదట చెడు ఎంత ఇబ్బందులకు గురిచేసినా చివరకు చెడుపై మంచి విజయం సాధిస్తుంది అని చెప్పడానినే మనం విజయదశమిని జరుపుకుంటాం. చెడుపై మంచి విజయం…