వరంగల్ ఖాజీపేటలోని శ్వేతార్క మూలగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి ఆర్చకులు విశేషమైన పూజలు నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేసిన తరువాత స్వామిని అద్భుతంగా అలంకరించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Related Posts
మాస శూన్య తిథిలో శుభకార్యాలు ఎందుకు చేయరు?
Spread the loveSpread the loveTweetహిందూ కాలగణనలో కొన్ని ప్రత్యేకమైన తిథులు శుభకార్యాలకు అనుకూలంగా ఉండవు. వాటిలో ముఖ్యమైనది మాస శూన్య తిథి. ఇది శాస్త్రపూర్వకంగా అగ్ని పురాణం, నారద…
Spread the love
Spread the loveTweetహిందూ కాలగణనలో కొన్ని ప్రత్యేకమైన తిథులు శుభకార్యాలకు అనుకూలంగా ఉండవు. వాటిలో ముఖ్యమైనది మాస శూన్య తిథి. ఇది శాస్త్రపూర్వకంగా అగ్ని పురాణం, నారద…
శ్రీశైలంలో గౌరీదేవిగా భ్రమరాంబిక దర్శనం
Spread the loveSpread the loveTweetశరన్నవరాత్రులలో ప్రతి రోజూ అమ్మవారిని ఒక ప్రత్యేక రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం ఇస్తారు. అందులో ఎనిమిదవ రోజు అమ్మవారి మహాగౌరి రూపం అత్యంత…
Spread the love
Spread the loveTweetశరన్నవరాత్రులలో ప్రతి రోజూ అమ్మవారిని ఒక ప్రత్యేక రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం ఇస్తారు. అందులో ఎనిమిదవ రోజు అమ్మవారి మహాగౌరి రూపం అత్యంత…
కైలాస మానస సరోవరం యాత్ర చేసిన వారికే మోక్షం లభిస్తుందా?
Spread the loveSpread the loveTweetజన్మ మానవుడికి మొదటి అడుగు అయితే… మోక్షమే ఆఖరి గమ్యం. ఈ రెండింటి మధ్య జీవించే సమయం ఎంతో ముఖ్యమైనది. దైవ చింతన, ఆత్మశుద్ధి,…
Spread the love
Spread the loveTweetజన్మ మానవుడికి మొదటి అడుగు అయితే… మోక్షమే ఆఖరి గమ్యం. ఈ రెండింటి మధ్య జీవించే సమయం ఎంతో ముఖ్యమైనది. దైవ చింతన, ఆత్మశుద్ధి,…