యువత క్రీడలను వదిలేస్తే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది: గచ్చీబౌలి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక

దేశంలోని యువత క్రీడా మైదానాలను ఎందుకు వదిలేస్తున్నారన్న అంశం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు. యువతను…

హైదరాబాద్‌ను దేశంలో అతిపెద్ద స్పోర్ట్స్ హబ్‌గా మార్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక – గచ్చీబౌలి స్టేడియానికి వరల్డ్ క్లాస్ అప్‌గ్రేడ్

క్రీడారంగంలో హైదరాబాద్‌ను దేశానికి ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. గచ్చీబౌలి స్టేడియాన్ని…

తెలంగాణ లైసెన్స్‌ విధానంలో కీలక మార్పులు…ఇకపై ఆ టెస్ట్‌ పాసవ్వాల్సిందే

తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో కీలక మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు అమలులో ఉన్న రెండు దశల విధానానికి…

బీఆర్‌ఎస్‌ ఖాతాలో ఇబ్రహీంపట్నం…ఆసక్తికరంగా మారిన ఖానాపూర్‌

తెలంగాణలో మున్సిపల్‌, కార్పోరేషన్‌ ఎన్నికలు ముగిసి చాలా రోజులైనప్పటికీ ఇబ్రహీంపట్నం, ఖానాపూర్‌ మున్సిపాలిటీల విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఇక్కడ అధికార కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీలు…

ఏపీలో భానుడి మంటలు…48 గంటలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో వేసవి తన అసలు రూపాన్ని చూపిస్తోంది. ఉదయం సూర్యుడు ఉదయించగానే వేడి తాకిడి మొదలై, మధ్యాహ్నానికి భానుడు మండిపడుతూ ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తున్నాడు. గత…

ట్యాంక్‌బండ్ హీరో శివకు సీఎం రేవంత్ రెడ్డి సహాయం… రూ.5 లక్షలు, కుమారుడికి హోం గార్డ్ ఉద్యోగం

ట్యాంక్‌బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.…

చేనేత రంగం బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి – పవన్ కళ్యాణ్

– ఉచిత విద్యుత్ పథకంతో చిన్న చేనేత కుటుంబాలకు ఉపశమనం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన…

లక్ష్మీ మంచు – గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌పై సహకార అవకాశాల అన్వేషణ హైదరాబాద్, తెలంగాణ: టీచ్ ఫర్ చేంజ్ వ్యవస్థాపకురాలు లక్ష్మీ మంచు, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి ఏ.…

విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత – పేదల వైద్యం కోసం రూ.4500 కోట్లు ఖర్చు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి

ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. గతంలో జరిగిన తప్పులను…

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ సర్వీసులు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం – ప్రయాణికుల సౌకర్యాలపై సమీక్ష

హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్ ఏరియాలో ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ఉండాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ గారు చెప్పారు. కార్యాల‌యాల స‌మ‌యాల్లో ఎంఎంటీఎస్‌ల సంఖ్య పెంచ‌డంతో…