శ్రీవారికి నిత్యం గోక్షీరంతో అభిషేకం చేస్తారు. ఈ అభిషేకానికి అవసరమైన పాలను, పాలనుంచి లభించే వెన్న, నెయ్యిని తిరుమలలో పలు రకాలైన ప్రసాదాల తయారీ కోసం వినియోగిస్తారు. అయితే, ఇలా క్షీరాన్ని అందించే గోవులు మరణిస్తే వాటికి నిర్వహించే దహనసంస్కారాలు వైభవంగా జరుగుతాయి. వేద మంత్రాల మధ్య అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు. బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి సంస్కృతి ఉండదు. మనిషికి కూడా ఇలాంటి సంస్కారాలు నిర్వహించరు. గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. అంతిమ సంస్కారం సమయంలో వారిని తలచుకుంటూ వారికి కృతజ్ఞతలు చెబుతూ, వీడ్కోలు పలుకుతారు. ఇక్కడ ఇచ్చిన వీడియోను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసి గోవులను ఆరాధించడం నేర్చుకోండి.
Related Posts
పునాది రాళ్ళూ – మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్…
మెగాస్టార్ – ఈ పేరు కి పరిచయం అక్కర్లేదు అనుకుంట… అసలు మొన్న వచ్చిన మన శంకర వర ప్రసాద్ సినిమాలో లో ఎంతలా mesmerise చేసాడో…
మెగాస్టార్ – ఈ పేరు కి పరిచయం అక్కర్లేదు అనుకుంట… అసలు మొన్న వచ్చిన మన శంకర వర ప్రసాద్ సినిమాలో లో ఎంతలా mesmerise చేసాడో…
ఫాక్ట్ చెక్: DVV సంస్థ తో ప్రశాంత్ వర్మ ఎలాంటి డీల్ చేసుకోలేదు…
హనుమాన్ సినిమా బ్లాక్బస్టర్ అయ్యిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ పలువురు ప్రొడక్షన్ హౌస్ల నుండి అడ్వాన్స్లు తీసుకున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. అందులో భాగంగా…
హనుమాన్ సినిమా బ్లాక్బస్టర్ అయ్యిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ పలువురు ప్రొడక్షన్ హౌస్ల నుండి అడ్వాన్స్లు తీసుకున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. అందులో భాగంగా…
సాయి ధరమ్ తేజ్ అసుర ఆగమన – SYG ఫస్ట్ గ్లింప్సె
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్ఘ తేజ్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సంబరాల యేటిగట్టు’ చిత్ర బృందం తాజాగా ‘అసుర ఆగమన’…
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్ఘ తేజ్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సంబరాల యేటిగట్టు’ చిత్ర బృందం తాజాగా ‘అసుర ఆగమన’…