శ్రీవారికి నిత్యం గోక్షీరంతో అభిషేకం చేస్తారు. ఈ అభిషేకానికి అవసరమైన పాలను, పాలనుంచి లభించే వెన్న, నెయ్యిని తిరుమలలో పలు రకాలైన ప్రసాదాల తయారీ కోసం వినియోగిస్తారు. అయితే, ఇలా క్షీరాన్ని అందించే గోవులు మరణిస్తే వాటికి నిర్వహించే దహనసంస్కారాలు వైభవంగా జరుగుతాయి. వేద మంత్రాల మధ్య అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు. బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి సంస్కృతి ఉండదు. మనిషికి కూడా ఇలాంటి సంస్కారాలు నిర్వహించరు. గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. అంతిమ సంస్కారం సమయంలో వారిని తలచుకుంటూ వారికి కృతజ్ఞతలు చెబుతూ, వీడ్కోలు పలుకుతారు. ఇక్కడ ఇచ్చిన వీడియోను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసి గోవులను ఆరాధించడం నేర్చుకోండి.
Related Posts
Friday రోజున శ్రీమహాలక్ష్మిని దర్శించుకుందాం
Spread the loveSpread the loveTweetకొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని కొల్హాపూర్లో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది లక్ష్మీదేవికి అంకితం చేయబడింది, దీనిని అంబాబాయి…
Spread the love
Spread the loveTweetకొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని కొల్హాపూర్లో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది లక్ష్మీదేవికి అంకితం చేయబడింది, దీనిని అంబాబాయి…
అయోధ్య రామాలయం ఎలా ఉందో చూశారా?
Spread the loveSpread the loveTweetఅయోధ్య రామాలయం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరిలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దేవాలయానికి సంబంధించిన అన్ని పనులు…
Spread the love
Spread the loveTweetఅయోధ్య రామాలయం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరిలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దేవాలయానికి సంబంధించిన అన్ని పనులు…
2026 పండుగల క్యాలెండర్ ఇదే
Spread the loveSpread the loveTweetకొత్త ఏడాది 2026 వచ్చేసింది అంటే పండుగల జోరు మొదలైనట్టే. ఈసారి విడుదలైన క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలా ఏదో ఒక పండుగ, ఉత్సవం…
Spread the love
Spread the loveTweetకొత్త ఏడాది 2026 వచ్చేసింది అంటే పండుగల జోరు మొదలైనట్టే. ఈసారి విడుదలైన క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలా ఏదో ఒక పండుగ, ఉత్సవం…