సూర్యదోషం ఉన్నవారు రాత్రి నిద్రపోయే ముందు మంచం కింద రాగిపాత్రలో నీటిని నింపి పెట్టుకోవాలి. చంద్రదోషం నుంచి బయటపడాలంటే వెండి పాత్రలో నీటిని పోసి మంచంకింద ఉంచుకోవడంగాని లేదా వెండి ఆభరణాలను దిండుకింద ఉంచుకోవడంగాని చేయాలి. మంగళదోషం నుంచి బయటపడాలంటే కంచు పాత్రలో నీటిని పోసి మంచం కింద ఉంచుకోవాలి. జాతకంలో బుధ దోషం ఉన్నట్టైతే రాత్రి పడుకునే ముందు దిండుకింద బంగారు ఆభరణాలను ఉంచుకోవాలి. గురుదోషం ఉన్నవారు పసుపు ముద్దను గుడ్డలో చుట్టి తలకిందపెట్టుకోవాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా నుదిటిపై తిలకం దిద్దుకోవడం వలన రాహు దోషం నుంచి బయటపడతారు. జంతువులకు ఆహారాన్ని అందించడం వలన కేతువు సంతోషిస్తాడు. ఫలితంగా ఈ దోషం ఉన్నవారికి మంచి చేస్తాడు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే వెండి చేపను దిండుకింద ఉంచుకోవాలి. నీలం రంగు రత్నాన్ని దిండుకింద ఉంచుకోవడమో లేదా ఇనుప పాత్రలో నీటిని నింపి మంచం కింద ఉంచుకోవడమో చేయడం వలన శనీశ్వరుని దోషం నుంచి బయటపడతారు.
Related Posts

అస్సాం అంబుబాచి జాతర రహస్యం
Spread the loveSpread the loveTweetఅద్భుతమైన శక్తిపీఠం – కామాఖ్య అస్సాంలో గౌహతికి సమీపంలోని నీలాంచల పర్వతం పైన ఉన్న కామాఖ్య శక్తిపీఠం భారతదేశంలోని 51 శక్తిపీఠాలలో అత్యంత పవిత్రమైనది.…
Spread the love
Spread the loveTweetఅద్భుతమైన శక్తిపీఠం – కామాఖ్య అస్సాంలో గౌహతికి సమీపంలోని నీలాంచల పర్వతం పైన ఉన్న కామాఖ్య శక్తిపీఠం భారతదేశంలోని 51 శక్తిపీఠాలలో అత్యంత పవిత్రమైనది.…

ఏరువాక పూర్ణిమను భారతీయులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
Spread the loveSpread the loveTweetఏరువాక పూర్ణిమ – సంపూర్ణ విశేషాలు & కథనం పండుగకు మూలం: ఏరువాక పూర్ణిమ అనేది భారతదేశంలోని వ్యవసాయ ఆధారిత గ్రామీణ జీవన విధానంకి…
Spread the love
Spread the loveTweetఏరువాక పూర్ణిమ – సంపూర్ణ విశేషాలు & కథనం పండుగకు మూలం: ఏరువాక పూర్ణిమ అనేది భారతదేశంలోని వ్యవసాయ ఆధారిత గ్రామీణ జీవన విధానంకి…

తీర్థం తీసుకున్న తరువాత చేతిని తలకు ఎందుకు తుడుచుకుంటారు?
Spread the loveSpread the loveTweetదేవాలయానికి వెళ్లిన సమయంలో పూజారి మనకు తీర్థం ఇస్తారు. తీర్థాన్ని గోకర్ణముద్ర వేసి తీసుకుంటాం. తీర్థం తీసుకున్న తరువాత చాలా మంది చేతిని తలకు…
Spread the love
Spread the loveTweetదేవాలయానికి వెళ్లిన సమయంలో పూజారి మనకు తీర్థం ఇస్తారు. తీర్థాన్ని గోకర్ణముద్ర వేసి తీసుకుంటాం. తీర్థం తీసుకున్న తరువాత చాలా మంది చేతిని తలకు…