కాజీపేటలో స్వయంభూవుగా వెలసిన శ్వేతారక మూల గణపతి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ ఉపాలయాల్లో ఒకటైన శ్రీ ప్రహ్లాద నరసింహస్వామి ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహించారు. దేవాలయం ఇన్చార్జ్ దేవులపల్లి సదానందం ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అర్చకులు రోహిత్ ఉపాధ్యాయ హరికృష్ణ స్వామి ప్రత్యేకమైన అభిషేక క్రతువును నిర్వహించారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజున ఆలయంలోని ప్రహ్లాద నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని దేవులపల్లి సదానందం తెలియజేశారు. ఈ పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు సీనమ్మ, అరుణాదేవి, సుప్రజ, వెంటకసాయితేజ, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Related Posts
Sudev Nair Is Introduced As Karmadi From Yash’s Toxic…
It is all known that South film industry’s ace actor Yash rose to fame with the KGF series. This Prashant…
It is all known that South film industry’s ace actor Yash rose to fame with the KGF series. This Prashant…
Sidharth Malhotra And Kiara Ali Advani Reveal Their Little One’s Name…
Bollywood’s cute couple Sidharth Malhotra and Kiara Ali Advani welcomed their little angel in July, 2025… Although they stayed away…
Bollywood’s cute couple Sidharth Malhotra and Kiara Ali Advani welcomed their little angel in July, 2025… Although they stayed away…
మోదీ కోసం నారా లోకేష్ ప్రత్యేక పూజలు
ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్ కూడా ప్రత్యేక…
ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్ కూడా ప్రత్యేక…