కాజీపేటలో స్వయంభూవుగా వెలసిన శ్వేతారక మూల గణపతి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ ఉపాలయాల్లో ఒకటైన శ్రీ ప్రహ్లాద నరసింహస్వామి ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహించారు. దేవాలయం ఇన్చార్జ్ దేవులపల్లి సదానందం ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అర్చకులు రోహిత్ ఉపాధ్యాయ హరికృష్ణ స్వామి ప్రత్యేకమైన అభిషేక క్రతువును నిర్వహించారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజున ఆలయంలోని ప్రహ్లాద నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని దేవులపల్లి సదానందం తెలియజేశారు. ఈ పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు సీనమ్మ, అరుణాదేవి, సుప్రజ, వెంటకసాయితేజ, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Related Posts
దేవుడంటే ఎవ్వరు.
నిన్ను నీవు తెలుసుకోవడమే పూజ అని ఆ పూజ చేయడమంటే ప్రాణాయామం చేయడమేనని అదే యోగమని భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పినది ఇదేనని శ్రీగురూజీ అన్నారు. విజయనగరం…
నిన్ను నీవు తెలుసుకోవడమే పూజ అని ఆ పూజ చేయడమంటే ప్రాణాయామం చేయడమేనని అదే యోగమని భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పినది ఇదేనని శ్రీగురూజీ అన్నారు. విజయనగరం…
మళ్ళి సంక్రాంతి బరిలో శర్వానంద్…
తెలుగు సినిమా రంగంలో పెద్ద హీరోలకి అది కూడా సంక్రాంతి టైం లో పోటీ పడే సత్తా ఉన్న ఏకైక హీరో శర్వానంద్… కానీ ఇటీవల వరుస…
తెలుగు సినిమా రంగంలో పెద్ద హీరోలకి అది కూడా సంక్రాంతి టైం లో పోటీ పడే సత్తా ఉన్న ఏకైక హీరో శర్వానంద్… కానీ ఇటీవల వరుస…
2029నాటికి ఏపీ రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతున్నది? కుర్చీకోసం కొట్లాట తప్పదా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఈ మూడేళ్ల కాలంలో ఏపీ రాజకీయాల్లో కీలకమైన మార్పులు రాబోతున్నాయా? అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే అంటున్నాయి. తనకు…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఈ మూడేళ్ల కాలంలో ఏపీ రాజకీయాల్లో కీలకమైన మార్పులు రాబోతున్నాయా? అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే అంటున్నాయి. తనకు…