తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు, దసరా సెలవులు ముగిసిన తరువాత కూడా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఆదివారం రోజున శ్రీవారిని 84,424 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 27,872 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇక సోమవారం రోజున భక్తుల రద్దీ భారీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉచిత దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా, రూ. 300 టికెట్ దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక సర్వదర్శనం కోసం టోకెన్ పొందిన భక్తులకు నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతున్నట్టుగా అధికారులు తెలియజేశారు. ఆదివారం రోజున హుండీ ద్వారా రూ. 4.06 కోట్ల ఆదాయం లభించింది.
Related Posts
మహిళా క్రికెటర్లకు గుడ్న్యూస్ః భారీగా పెరిగిన వేతనాలు
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) మహిళల క్రికెట్కు చారిత్రాత్మక ప్రాధాన్యం ఇచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మహిళల క్రికెట్లో ఆటగాళ్ల వేతనాలను భారీగా పెంచుతూ,…
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) మహిళల క్రికెట్కు చారిత్రాత్మక ప్రాధాన్యం ఇచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మహిళల క్రికెట్లో ఆటగాళ్ల వేతనాలను భారీగా పెంచుతూ,…
శుక్రవారం అదృష్టరాశులు ఇవే
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం – ఆషాఢ బహుళ పాడ్యమిశుక్రవారం స్పెషల్: లక్ష్మీదేవి దయతో మారుతున్న అదృష్ట కాలచక్రం!ఈ రోజు శుక్రవారం, సౌందర్యం, సంపద, ప్రేమకు ప్రతీక.…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం – ఆషాఢ బహుళ పాడ్యమిశుక్రవారం స్పెషల్: లక్ష్మీదేవి దయతో మారుతున్న అదృష్ట కాలచక్రం!ఈ రోజు శుక్రవారం, సౌందర్యం, సంపద, ప్రేమకు ప్రతీక.…