తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా లోక్సభ సభ్యురాలు మరియు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఢిల్లీలో ఆమెను ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలుసుకుని మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విశేషంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్కు లభించిన భారీ ప్రజా మద్దతుపై ప్రియాంక గాంధీ ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ విజయానికి ముఖ్యమంత్రి నాయకత్వమే కారణమని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తి చెందడంతోనే ఈ అద్భుతమైన విజయాన్ని అందించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Related Posts
ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటనకు బయలుదేరిన సీఎం టీం…
సోమవారం ఉదయం మేడారంలో పునర్నిర్మించిన సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ముఖ్యమంత్రి గారు పూజలు నిర్వహించి మహా జాతరను ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో…
సోమవారం ఉదయం మేడారంలో పునర్నిర్మించిన సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ముఖ్యమంత్రి గారు పూజలు నిర్వహించి మహా జాతరను ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో…
కోటప్పకొండ – కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
•రూ. 3.9 కోట్ల పంచాయితీరాజ్ నిధులతో రోడ్డు నిర్మాణం•శివరాత్రిలోపు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి•గిరిప్రదక్షణ మార్గం నమూనా లే అవుట్ పరిశీలన•కోటప్పకొండ జింకలపార్క్…
•రూ. 3.9 కోట్ల పంచాయితీరాజ్ నిధులతో రోడ్డు నిర్మాణం•శివరాత్రిలోపు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి•గిరిప్రదక్షణ మార్గం నమూనా లే అవుట్ పరిశీలన•కోటప్పకొండ జింకలపార్క్…
పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా – పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్లో విస్తృత అవకాశాలు
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దావోస్ పర్యటనలో…
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దావోస్ పర్యటనలో…