కేంద్రం కీలక అడ్వైజరీ.. ఇరాన్‌లో ఉన్న భారతీయులు జాగ్రత్త

ఇరాన్‌లో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక సూచనలు జారీ చేసింది. పరిస్థితులు పూర్తిగా సాధారణం కాలేదని పేర్కొంటూ, అవసరమైతే వెంటనే దేశం విడిచి రావాలని…

సింగపూర్ ఘటన మర్చిపోలేని గాయం.. అన్నాలెజినోవా ఆవేదన

ఏప్రిల్ 8 తమ కుటుంబానికి ఎంతో భావోద్వేగంతో నిండిన రోజు అని ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నాలెజినోవా తెలిపారు. ఒకవైపు అకీరా పుట్టినరోజు ఆనందం…

పశ్చిమాసియా శాంతి ఒప్పందంతో భారత్‌కు కలిగే లాభాలేంటి? రెండు వారాల తరువాత ఏం జరగనుంది?

పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేయడమే కాకుండా భారత్‌కు కూడా…

అమ్మవారికి రాళ్లను నైవేద్యంగా సమర్పించే ఆలయం ఎక్కడుందో తెలుసా?

మన దేశంలో దేవాలయాలంటే భక్తి, సంప్రదాయం, ఆచారాల సమ్మేళనం. ఎక్కడికి వెళ్లినా దేవతలకు పండ్లు, పాయసం, కొబ్బరికాయలు, నైవేద్యాలు సమర్పించడం సహజం. కానీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్…

వార్‌ ఎఫెక్ట్ః క్రూడాయిల్‌ మాత్రమే కాదు…బంగారం కూడా తగ్గింది

పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఒక్కసారిగా వచ్చిన శాంతి సంకేతం గ్లోబల్ మార్కెట్లను ప్రభావితం చేసింది. అమెరికా–ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం…

ఈ యుద్ధంలో విజయం ఎవరిదీ? ఇరాన్‌ షరతులను అమెరికా అంగీకరించిందా?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు గరిష్టానికి చేరుకున్న వేళ, Donald Trump చేసిన ఒక్క ప్రకటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది. అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలకు తాత్కాలికంగా బ్రేక్…

ఆదిలాబాద్ అభివృద్ధికి పెద్ద ప్రణాళికలు.. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ

తెలంగాణ అభివృద్ధి విషయంలో నియోజకవర్గాల పట్ల తారతమ్యం లేకుండా, ఎవరి పట్ల వివక్ష చూపించకుండా రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలను చేపడుతున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి…

జల సంరక్షణకు కట్టుబడి పని చేద్దాం

•జల్ జీవన్ మిషన్ 2.0లో జల సంరక్షణకు ప్రాధాన్యం•ప్రజల్లోనూ చైతన్యం కలిగించాలి•100 రోజుల స్పెషల్ డ్రైవ్ కు శ్రీకారం•భవిష్యత్తు తరాల కోసం నీటిని కాపాడుకోవడం తప్పనిసరి•‘గ్రామీణ తాగునీటి…