పుట్టిన మనిషి మరణించక తప్పదు…మరణించిన మనిషి తిరిగి పుట్టక తప్పదు. మనచేతిలో లేని మరణం గురించే మనిషి ఆందోళన చెందుతుంటాడు. చిన్న చిన్న శకునాలు కనిపించినా భయపడి ఆనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటాడు. మన జీవితంలో జరగబోయే విషయాలను జ్యోతిష్యం ద్వారా తెలుసుకున్నట్టుగానే మరణాన్ని కూడా ముందుగా తెలుసుకునే వీలుందని స్వప్నశాస్త్రికులు చెబుతున్నారు. కలలో పసిబిడ్డలు ఏడుస్తున్నట్టుగా కనిపిస్తే జీవితంలో కొన్ని నిరాశలను ఎదర్కోవలసి వస్తుంది. అదే నడవడానికి ప్రయత్నిస్తున్న శిశువు కనిపిస్తే తెలియని బలాన్ని ఇస్తున్నట్టుగా భావిస్తారు. కలలో నల్లటి ముసుగు కలిగిన వ్యక్తులు తరచుగా కనిపిస్తున్నారంటే త్వరలోనే సదరు మనిషి మరణించబోతున్నాడని సంకేతంగా భావించాలని స్వప్న శాస్త్రం చెబుతున్నది. రక్తం కనిపించినా, కలలో నల్లని పాములు కనిపించినా మరణానికి సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు.
Related Posts
మూడు రూపాల్లో మహాశివుడు… మొగలిపువ్వుతోనే పూజ
Spread the loveSpread the loveTweetమధురై–రామేశ్వరం మార్గంలో ఉన్న ఉత్తర కోసమాంగై మహాశివాలయం దక్షిణ భారతంలో అత్యంత ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం బ్రహ్మ–విష్ణువుల…
Spread the love
Spread the loveTweetమధురై–రామేశ్వరం మార్గంలో ఉన్న ఉత్తర కోసమాంగై మహాశివాలయం దక్షిణ భారతంలో అత్యంత ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం బ్రహ్మ–విష్ణువుల…
అరుణాచల్ ప్రదేశ్లో అద్భుత శివలింగం…గంగమ్మ ఒడిలో
Spread the loveSpread the loveTweetభారత భూమి ఆధ్యాత్మికతకు నిలయమైతే, ఆధ్యాత్మికతకు ప్రతీక మహాశివుడు. అటువంటి మహాశివుడు స్వయంగా లింగరూపంలో ప్రత్యక్షమై ఉన్న పవిత్ర స్థలం అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)లోని…
Spread the love
Spread the loveTweetభారత భూమి ఆధ్యాత్మికతకు నిలయమైతే, ఆధ్యాత్మికతకు ప్రతీక మహాశివుడు. అటువంటి మహాశివుడు స్వయంగా లింగరూపంలో ప్రత్యక్షమై ఉన్న పవిత్ర స్థలం అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)లోని…
తిరుమలలో తగ్గని రద్దీ
Spread the loveSpread the loveTweetతిరుమలలో రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కూడా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్తున్నారు. శుక్రవారం రోజున స్వామివారిని 73,581…
Spread the love
Spread the loveTweetతిరుమలలో రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కూడా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్తున్నారు. శుక్రవారం రోజున స్వామివారిని 73,581…