రైతుల సంక్షేమం పట్ల ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో పనిచేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం ఎంతో ప్రేరణాత్మకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్షన్లను పెంచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అలాగే ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.10 వేల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, వారి భవిష్యత్తు భద్రత కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని ధైర్యం చెప్పారు. ఎలాంటి సిఫార్సులు లేకుండానే ఒకేసారి పది వేల మందికి పదోన్నతులు ఇవ్వడం ద్వారా పారదర్శక పాలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Related Posts
Special Operation:విజయనగరం లో వెపన్స్ తో ఖాకీల ప్రత్యేక ఆపరేషన్
Special Operation: విజయనగరం లో బాలాజీ జంక్షన్ వద్ద గురువారం రాత్రి పోలీసులు నాకా బంధీ చేపట్టారు. వన్ టౌన్ సీఐ ఆర్వీకే. చౌదరి ఆధ్వర్యంలో ఎస్ఐలు…
Special Operation: విజయనగరం లో బాలాజీ జంక్షన్ వద్ద గురువారం రాత్రి పోలీసులు నాకా బంధీ చేపట్టారు. వన్ టౌన్ సీఐ ఆర్వీకే. చౌదరి ఆధ్వర్యంలో ఎస్ఐలు…
పార్వతీపురంలో చదువు..హైకోర్ట్ లో కొలువు – ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్గా రాజారామ్ పోటీ
ఎక్కడో మారుమూల ప్రాంతం…మావోలు స్థావరంలో అక్షర జ్యోతిని అందుకుని,ఉమ్మడి ఏపీ రాష్ట్ర హైకోర్ట్ లో దిగ్గజమైన న్యాయవాదిగా 35 ఏళ్ల అనుభవం పొందిన రాజారామ్ ఎం.వీ, ప్రస్తుతం…
ఎక్కడో మారుమూల ప్రాంతం…మావోలు స్థావరంలో అక్షర జ్యోతిని అందుకుని,ఉమ్మడి ఏపీ రాష్ట్ర హైకోర్ట్ లో దిగ్గజమైన న్యాయవాదిగా 35 ఏళ్ల అనుభవం పొందిన రాజారామ్ ఎం.వీ, ప్రస్తుతం…
జనసేన జనరల్ బాడీ సమావేశం లో తీసుకున్న రెండో తీర్మానం
వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్ రూపుదిద్దుకొంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ…
వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్ రూపుదిద్దుకొంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ…