కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో బుధవారం 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కళ్యాణోత్సవ వేడుక పాత్రికేయ నిర్వహించారు. ఇందులో దేవాలయ వ్యవస్థాపక చర్మం అయినవోలు వెంకటేశ్వర శర్మ దేవాలయ వైదిక కార్యక్రమ నిర్వాహకులు అయినవోలు రాధాకృష్ణశర్మ దేవాలయ పరిపాల నిర్వాహకులు అయినవోలు సాయి కృష్ణ శర్మ మరియు దీక్ష గురు స్వాములు దేవులపల్లి సదానందం కమిటీల భాస్కరరావు దేవాలయం మేనేజర్ లక్క రవి అశిష్టమైన దుర్గం సుదీర్ తదితరులు పాల్గొని దేవాలయంలో జరిగే నవరాత్రి ఉత్సవాల వివరాలు వివరంగా తెలిపారు. 16 రోజుల పాటుగా జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేస్తామని తెలియజేశారు. ప్రతిరోజు జరిగే వివిధ కార్యక్రమాలు, అభిషేకాలు హోమాలు ప్రత్యేక పూజలు జేష్ఠ దేవి పూజలు పూజలు తాంత్రిక పూజలు లక్ష గరిక పూజలు ఇత్యాది విశేషంగా జరుగుతాయని తెలిపారు. ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 6 తేదీ వరకు జరిగే ఈ యొక్క నవరాత్రులను విజయవంతం చేస్తామని తెలిపారు.
Related Posts
ప్రభాస్ 23 ఏళ్ళ సినీ ప్రయాణం…
ఉప్పలపాటి ప్రభాస్… అప్పుడు కొత్తగా ఈశ్వర్ సినిమా చూసినప్పుడు మనం నార్మల్ గా కొత్త హీరో వచ్చాడే అనుకున్నాం కదా! లెజెండరీ నటుడు కృష్ణం రాజు వారసత్వం…
ఉప్పలపాటి ప్రభాస్… అప్పుడు కొత్తగా ఈశ్వర్ సినిమా చూసినప్పుడు మనం నార్మల్ గా కొత్త హీరో వచ్చాడే అనుకున్నాం కదా! లెజెండరీ నటుడు కృష్ణం రాజు వారసత్వం…
Manchu Manoj Showers Love On His Dear Sister Lakshmi…
Being legendary actor Manchu Mohan Babu’s daughter, Lakshmi Manchu created her own path and turned into a successful actress showing…
Being legendary actor Manchu Mohan Babu’s daughter, Lakshmi Manchu created her own path and turned into a successful actress showing…
Samantha Turns Producer with ‘Maa Inti Bangaram’
Ending months of anticipation, Tollywood star actress Samantha has officially announced her next film, Maa Inti Bangaram. The project was…
Ending months of anticipation, Tollywood star actress Samantha has officially announced her next film, Maa Inti Bangaram. The project was…