కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో బుధవారం 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కళ్యాణోత్సవ వేడుక పాత్రికేయ నిర్వహించారు. ఇందులో దేవాలయ వ్యవస్థాపక చర్మం అయినవోలు వెంకటేశ్వర శర్మ దేవాలయ వైదిక కార్యక్రమ నిర్వాహకులు అయినవోలు రాధాకృష్ణశర్మ దేవాలయ పరిపాల నిర్వాహకులు అయినవోలు సాయి కృష్ణ శర్మ మరియు దీక్ష గురు స్వాములు దేవులపల్లి సదానందం కమిటీల భాస్కరరావు దేవాలయం మేనేజర్ లక్క రవి అశిష్టమైన దుర్గం సుదీర్ తదితరులు పాల్గొని దేవాలయంలో జరిగే నవరాత్రి ఉత్సవాల వివరాలు వివరంగా తెలిపారు. 16 రోజుల పాటుగా జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేస్తామని తెలియజేశారు. ప్రతిరోజు జరిగే వివిధ కార్యక్రమాలు, అభిషేకాలు హోమాలు ప్రత్యేక పూజలు జేష్ఠ దేవి పూజలు పూజలు తాంత్రిక పూజలు లక్ష గరిక పూజలు ఇత్యాది విశేషంగా జరుగుతాయని తెలిపారు. ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 6 తేదీ వరకు జరిగే ఈ యొక్క నవరాత్రులను విజయవంతం చేస్తామని తెలిపారు.
Related Posts
Dhurandhar’s Latest Box Office Report
Bollywood’s most-successful movie of this year Dhurandhar is still continuing its running streak in the theatres. Although it’s third Monday,…
Bollywood’s most-successful movie of this year Dhurandhar is still continuing its running streak in the theatres. Although it’s third Monday,…
ఓనం రోజున మైమరిపించిన మలయాళ బ్యూటీస్
Keerthy Suresh – AntonySamyuktha MenonKalyani PriyadarshanMouni RoyMalavika MohanKrithi Shetty Post Views: 28
Keerthy Suresh – AntonySamyuktha MenonKalyani PriyadarshanMouni RoyMalavika MohanKrithi Shetty Post Views: 28
గంజాయి, ఫొక్సో కేసులపై విజయనగరం ఎస్పీ దృష్టి
విజయనగరం జిల్లా 33వ జిల్లా పోలీస్ సూపరెంటెండెంట్ గా ఏ.ఆర్.దామోదర్ సోమవారం డీపీఓలోని ఎస్పీ ఛాంబర్ లో బాద్యతలు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేసిన…
విజయనగరం జిల్లా 33వ జిల్లా పోలీస్ సూపరెంటెండెంట్ గా ఏ.ఆర్.దామోదర్ సోమవారం డీపీఓలోని ఎస్పీ ఛాంబర్ లో బాద్యతలు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేసిన…