విజయనగరం కల్పవల్లి పైడితల్లి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విజయనగరానికి వస్తున్నారు. వచ్చే ఏడాది వరకు అమ్మవారి ఆలయం ఆధునీకరణ పనులు పూర్తవుతాయని, కొన్ని కారణాల వలన గత కొన్ని సంవత్సరాలుగా ఆధునీకరణ పనులు ఆలస్యం అవుతూ వచ్చాయని గవర్నర్ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పాలకులు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే సుఖాలు కలుగుతాయని, ఈతిబాధలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు.
Related Posts
క్యూబా విముక్తికోసం బ్రెజిల్ సింహగర్జన
ప్రపంచ రాజకీయ యవనికపై బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. “క్యూబాపై విధిస్తున్న ఆ నరకప్రాయమైన ఆంక్షలను…
ప్రపంచ రాజకీయ యవనికపై బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. “క్యూబాపై విధిస్తున్న ఆ నరకప్రాయమైన ఆంక్షలను…
‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ‘రోలుగుంట సూరి’ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ
విలేజ్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా ‘రోలుగుంట సూరి’ ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ నటుడు ‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్ ఘనంగా ఆవిష్కరించారు. అనిల్ కుమార్ పల్లా…
విలేజ్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా ‘రోలుగుంట సూరి’ ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ నటుడు ‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్ ఘనంగా ఆవిష్కరించారు. అనిల్ కుమార్ పల్లా…
పాక్తో తెగతెంపులు… వాణిజ్యానికి ఆఫ్ఘాన్ కొత్తదారులు
ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం (తాలిబాన్ పాలనలో) పాకిస్తాన్తో ఉన్న అన్ని రకాల వ్యాపార, సరుకు రవాణా కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు…
ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం (తాలిబాన్ పాలనలో) పాకిస్తాన్తో ఉన్న అన్ని రకాల వ్యాపార, సరుకు రవాణా కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు…