Native Async

టీ రాష్ట్ర‌ బీజేపీ ఆఫీసులో బీజేపీ, బీసీ సంఘాల నేతలు ఢిష్యూం…డిష్యూం

Telangana BJP Office Clash
Spread the love

తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోబుద‌వారం బీసీ సంఘం నేతలు, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది.ఈనెల 18న రాష్ట్ర బంద్‌కు మద్దతివ్వాలని కోరేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును ఆర్.కృష్ణయ్య, ఇతర బీసీ నేతలు క‌లిసారు.అనంత‌రం పార్టీ కార్యాల‌యంలో అదీ మీడియా కాన్ఫ‌రెన్స్ హాలులో జ‌రిగిన‌ ప్రెస్ మీట్లో నేతల మధ్య ఫొటోల విషయంలో పరస్పర వాగ్వాదం జ‌రిగింది.ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.బీసీ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్.కృస్ణ‌య్య ఎంత వారించినా సంఘం నేత‌లు విన‌లేదు.పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో గొడ‌వ జ‌ర‌గం విడ్డూరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *