తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోబుదవారం బీసీ సంఘం నేతలు, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది.ఈనెల 18న రాష్ట్ర బంద్కు మద్దతివ్వాలని కోరేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును ఆర్.కృష్ణయ్య, ఇతర బీసీ నేతలు కలిసారు.అనంతరం పార్టీ కార్యాలయంలో అదీ మీడియా కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ప్రెస్ మీట్లో నేతల మధ్య ఫొటోల విషయంలో పరస్పర వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృస్ణయ్య ఎంత వారించినా సంఘం నేతలు వినలేదు.పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గొడవ జరగం విడ్డూరం.
Related Posts
మన శంకర వర ప్రసాద్ గారు సినిమా నుంచి ‘శశిరేఖ’ సాంగ్ ప్రోమో అదిరిపోయింది…
అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కలిసి చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు సినిమా మీద ఎలాంటి బజ్ ఉందొ మన అందరికి తెలిసిందే కదా……
అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కలిసి చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు సినిమా మీద ఎలాంటి బజ్ ఉందొ మన అందరికి తెలిసిందే కదా……
రాశిఫలాలు – 2026, జనవరి 10, శుక్రవారం… ఎలా ఉన్నాయంటే
మేషరాశిఈ రోజు మేష రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ముందడుగు వేస్తారు. చేస్తున్న ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా మితవ్యయం అవసరం. కుటుంబంలో చిన్న…
మేషరాశిఈ రోజు మేష రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ముందడుగు వేస్తారు. చేస్తున్న ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా మితవ్యయం అవసరం. కుటుంబంలో చిన్న…
తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయం… మనుగడకోసం పోరాటం
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు కేవలం తాత్కాలిక సంఘటనలు కావు. ఇవి రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణలను పూర్తిగా మార్చే సంకేతాలుగా రాజకీయ వర్గాలు…
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు కేవలం తాత్కాలిక సంఘటనలు కావు. ఇవి రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణలను పూర్తిగా మార్చే సంకేతాలుగా రాజకీయ వర్గాలు…