తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోబుదవారం బీసీ సంఘం నేతలు, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది.ఈనెల 18న రాష్ట్ర బంద్కు మద్దతివ్వాలని కోరేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును ఆర్.కృష్ణయ్య, ఇతర బీసీ నేతలు కలిసారు.అనంతరం పార్టీ కార్యాలయంలో అదీ మీడియా కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ప్రెస్ మీట్లో నేతల మధ్య ఫొటోల విషయంలో పరస్పర వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృస్ణయ్య ఎంత వారించినా సంఘం నేతలు వినలేదు.పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గొడవ జరగం విడ్డూరం.
Related Posts
నెరవేరిన ఉత్తరాంద్ర వాసుల చిరకాల వాంఛ…
*అల్లూరీ సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్ ప్రారంభం*ఢిల్లీ నుండి నేరుగా భోగాపురం కు ఆ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విమానం లో రాక ఉత్తరాంద్రు…
*అల్లూరీ సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్ ప్రారంభం*ఢిల్లీ నుండి నేరుగా భోగాపురం కు ఆ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విమానం లో రాక ఉత్తరాంద్రు…
17 నెలల కాలంలో… చరిత్ర సృష్టించిన అయోధ్య రామాలయం
జనవరి 22, 2024 – చరిత్రను మళ్లీ రాసిన రోజు! అయోధ్య…శతాబ్దాలుగా చర్చలతో, కోర్టు కేసులతో, ఆశలతో నిండి ఉన్న చోటు.ఈ పవిత్ర క్షేత్రంలో 2024 జనవరి…
జనవరి 22, 2024 – చరిత్రను మళ్లీ రాసిన రోజు! అయోధ్య…శతాబ్దాలుగా చర్చలతో, కోర్టు కేసులతో, ఆశలతో నిండి ఉన్న చోటు.ఈ పవిత్ర క్షేత్రంలో 2024 జనవరి…
సెప్టెంబర్ 1 సోమవారం ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి
మేషం (Aries) సాధారణ ఫలితాలు: కొత్త పనులు ప్రారంభించడానికి మంచి రోజు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి.ఆర్థికం: పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త అవసరం. అనుకోని…
మేషం (Aries) సాధారణ ఫలితాలు: కొత్త పనులు ప్రారంభించడానికి మంచి రోజు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి.ఆర్థికం: పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త అవసరం. అనుకోని…