తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోబుదవారం బీసీ సంఘం నేతలు, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది.ఈనెల 18న రాష్ట్ర బంద్కు మద్దతివ్వాలని కోరేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును ఆర్.కృష్ణయ్య, ఇతర బీసీ నేతలు కలిసారు.అనంతరం పార్టీ కార్యాలయంలో అదీ మీడియా కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ప్రెస్ మీట్లో నేతల మధ్య ఫొటోల విషయంలో పరస్పర వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృస్ణయ్య ఎంత వారించినా సంఘం నేతలు వినలేదు.పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గొడవ జరగం విడ్డూరం.
Related Posts
AR Rahman Breaks Silence On His Communal Remarks Via Video…
It is all known that AR Rahman’s communal remarks in his recent BBC interview went viral on social media… Even…
It is all known that AR Rahman’s communal remarks in his recent BBC interview went viral on social media… Even…
అమల్లోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ల చట్టం
చట్టసభల్లో మహిళా శక్తికి పట్టం కట్టే చారిత్రక ఘట్టం ఆరంభమైంది; దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘మహిళా రిజర్వేషన్ చట్టం’…
చట్టసభల్లో మహిళా శక్తికి పట్టం కట్టే చారిత్రక ఘట్టం ఆరంభమైంది; దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘మహిళా రిజర్వేషన్ చట్టం’…