ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 65 ఎకరాల విస్తీర్ణంలో బీజేపీ ఓ అద్భత నిర్మాణాన్ని చేపట్టింది. కమలం ఆకృతిలో ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 232 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. లోటస్ సింబర్ ఆకృతిలో ఉండే స్థలంలో రాష్ట్ర ప్రెరణ స్థల్గా రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ బీజేపీ ఏర్పాటులో ముఖ్యభూమికను పోషించిన పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ, డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీల కాంశ్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా బీజేపీకి వన్నె తెచ్చిన మొదటితరం నాయకుడు, దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ కట్టడం వాజ్పేయి జయంతి సందర్భంగా డిసెంబర్ 25న ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ఈ కట్టడాన్ని ప్రారంభించనున్నారు.
Related Posts
అందుకే జక్కన్న ని ట్రెండ్ సెట్టర్ అనేది…
జక్కన్న అదే నండి మన SS రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? అవసరం లేదు కదా… ఒక మగధీర, ఈగ, బాహుబలి, RRR ఈ సినిమాలు చాలవు…
జక్కన్న అదే నండి మన SS రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? అవసరం లేదు కదా… ఒక మగధీర, ఈగ, బాహుబలి, RRR ఈ సినిమాలు చాలవు…
పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి హృదయపూర్వక అభినందనలు – పవన్ కళ్యాణ్
సామాజిక, శాస్త్ర సాంకేతిక, విద్య, వైద్య, వ్యవసాయ, కళ, సాహిత్య.. ఇలా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను కేంద్ర…
సామాజిక, శాస్త్ర సాంకేతిక, విద్య, వైద్య, వ్యవసాయ, కళ, సాహిత్య.. ఇలా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను కేంద్ర…
మాతృ హృదయానికి అసలైన నిర్వచనం
అమ్మకు మించిన దైవమున్నదా అనే పాట మనందరికీ బాగా తెలుసు కదా. ఏ చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే అమ్మకు చెప్పేస్తుంటాం. అమ్మకు తెలిసిన సలహాలు…
అమ్మకు మించిన దైవమున్నదా అనే పాట మనందరికీ బాగా తెలుసు కదా. ఏ చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే అమ్మకు చెప్పేస్తుంటాం. అమ్మకు తెలిసిన సలహాలు…