విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత – పేదల వైద్యం కోసం రూ.4500 కోట్లు ఖర్చు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి
ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. గతంలో జరిగిన తప్పులను…