ఆఫ్రికాదేశం ఉగాండాలో ధూమ్‌ధామ్‌గా వినాయక చవితి వేడుకలు

విఘ్నరాజా వినాయకుడు అంటే భారతీయులకు ఎంతటి ఇష్టమో చెప్పక్కర్లేదు. తొలి పండుగతో పాటు నవరాత్రులు గణపతిని ఆరాధించి, భక్తితో పూజించి పదో రోజున గణపయ్యను వివిధ రకాలైన…

కర్ణాటకలో మళ్లీ మొదలైన రాజకీయ ముసలం

కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని చేపట్టిన తొలినాళ్లలో అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలు జరిగిన సంగతి తెలిసిందే. అధిష్టానం…

పరివర్తిని ఏకాదశి రోజున ఈ పనులు చేయకూడదు

హిందూ సనాతన సంప్రదాయంలో ఏకాదశి వ్రతానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏకాదశికి వేర్వేరు పేర్లు, ప్రత్యేకమైన కథలు ఉంటాయి. భక్తులు విశ్వాసంతో ఆచరించే ఈరోజు పరివర్తిని…

సెప్టెంబర్‌ 3వ తేదీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

ఈ రోజు బుధవారం. బుధుడు స్వగ్రహంలో సానుకూలంగా ఉండటం వల్ల చాలా రాశుల వారికి వాణిజ్యపరమైన లాభాలు, బంధువులతో మంచి అనుబంధం, చదువులో ఆసక్తి పెరుగుతుంది. అయితే…

హాలీవుడ్‌ను తలదన్నేలా కెన్యా అడవుల్లో ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్‌

భారతీయ సినీప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక దర్శకుడిగా పేరుపొందిన ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన కొత్త ప్రాజెక్ట్ SSMB29 చిత్రీకరణను కెన్యాలో విజయవంతంగా పూర్తి చేశారు. ప్రపంచానికి సహజ సౌందర్యంతో…

తెగిపోయిన బంధం- కవిత అడుగులు ఎటువైపు

ఎన్నో ఏళ్లు కలిసి పనిచేసిన పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నేతలకు బాగా తెలుసు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉండి, పార్టీకోసం ఉద్యమాలు…

నటుడు రామచంద్రను పరామర్శించిన మంచు మనోజ్‌

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా గుర్తింపు పొందిన రామచంద్ర ప్రస్తుతం పక్షవాతం బారిన పడి అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.…

సెమీ కండక్టర్ల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఈరోజు భారత ప్రధాని ఢిల్లీలో సెమికాన్‌ ఇండియా 2025ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఐఎస్‌ఆర్‌కి చెందిన మొహాలీ సెమీకండక్టర్‌ లాబ్‌లో డెవలప్‌…