బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు జాతీయ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులోని ప్రతీ సీన్ సరికొత్తగా ఉంటుంది. అనీల్ రావిపూడి వేరే లెవల్లో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బాలయ్యది ఇందులో స్టన్నింగ్ పెర్ఫామ్మెన్స్ అనే చెప్పాలి. ఇక ఫైట్ సీన్స్ నెక్ట్స్ లెవల్. దానికో ఉదాహరణే ఈ సీన్. సొరంగమార్గంలో నుంచి పదుల సంఖ్యలో రౌడీలు ఏకే 47 వంటి అధునాతనమైన తుపాకులు పట్టుకొని వచ్చి కాలిస్తే… అవతల వైపు బాలకృష్ణ మరికొంత మంది ఆ బుల్లెట్స్ నుంచి కాపాడుకునే విధానం వావ్ సూపర్. బహుశా ఇలాంటి ఆలోచన మరో దర్శకుడి వచ్చి ఉండకపోవచ్చు. ఇదొక ఎత్తైతే, రౌడీలను తరిమి కొట్టేందుకు గన్ కాకుండా నైట్రోజన్ సిలీండర్లను వినియోగించే విధానం అద్భుతం అనే చెప్పాలి. దీనికి సంబంధించిన సీన్స్ను విదేశీయులు కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆస్కార్ విన్నింగ్ పెర్ఫామ్మెన్స్ అంటున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. మీరు ఈ సీన్పై ఓ లుక్కేయండి. మీకే అర్ధమౌతుంది.
Related Posts
రేపు కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్
•గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సానుకూల స్పందన, శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో టి.టి.డి. నిధులు మంజూరు•టి.టి.డి. నుంచి రూ.35.19 కోట్ల నిధులతో…
•గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సానుకూల స్పందన, శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో టి.టి.డి. నిధులు మంజూరు•టి.టి.డి. నుంచి రూ.35.19 కోట్ల నిధులతో…
రవి తేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ రివ్యూ…
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’… ఈ సినిమా తో మరోసారి ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై…
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’… ఈ సినిమా తో మరోసారి ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై…
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి మొంథా తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని స్వయంగా తెలుసుకుని, తుపాను వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని…
అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి మొంథా తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని స్వయంగా తెలుసుకుని, తుపాను వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని…