మనిషి వందేళ్లు బతుకుతాడో లేదో తెలియదుగాని, గాలి, వాన, ఎండను ఎదుర్కొని నిలబడగలిగితే చెట్లు వందేళ్లకు మించి బతుకుతాయి. అలా బతికిన చెట్లు ఈ భూమిపై చాలా ఉన్నాయి. అయితే, మనిషి తన అవసరాల కోసం చెట్లను కొట్టేస్తూ వాటి ఎదుగుదలను ఆదిలోనే తొక్కేస్తున్నారు. వందేళ్లకు మించి బతికిన, ఇప్పటికీ బతికే ఉన్న చెట్లు మనకు ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తాయి. అటువంటి వాటిల్లో ఒకటి ఘనాలో ఉంది. ఆ చెట్టుపేరు ఒన్యినా. దీనిని పవిత్రమైన చెట్టుగా అక్కడి ప్రజలు పూజిస్తారు. ఇలాంటి వందేళ్లకు పైబడిన ఓ చెట్టును స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు నిరికేసేందుకు ప్రయత్నించారు. దాని కాండాన్ని నరికేందుకు ప్రయత్నించగా, చెట్టు నుంచి నీరు ఒక్కసారిగా ఉబికి వచ్చింది. పవిత్రమైన చెట్టుగా భావించే ఈ ఒన్యినా చెట్టునుంచి వస్తున్న నీటికి శక్తి ఉంటుందని, పలు జబ్బులను నయం చేయగలుతుందని స్థానికులు నమ్ముతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
Related Posts
వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు
కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విన్నపం విన్న నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు. కానిస్టేబుల్ గా…
కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విన్నపం విన్న నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు. కానిస్టేబుల్ గా…
శ్వేతార్క మూల గణపతి ఆలయంలో విశేష పూజలు
వరంగల్ ఖాజీపేటలోని శ్వేతార్క మూలగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి ఆర్చకులు విశేషమైన పూజలు నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేసిన తరువాత స్వామిని అద్భుతంగా…
వరంగల్ ఖాజీపేటలోని శ్వేతార్క మూలగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి ఆర్చకులు విశేషమైన పూజలు నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేసిన తరువాత స్వామిని అద్భుతంగా…
బ్రహ్మోత్సవాల నవధాన్యాల విశిష్టత ఇదే
ఈ ఏడాది తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుండి ఆరంభమవుతున్నాయి. కానీ, ఆ ఉత్సవాలకు బీజం పడే ఘట్టం అంకురార్పణం, ఇది సెప్టెంబర్…
ఈ ఏడాది తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుండి ఆరంభమవుతున్నాయి. కానీ, ఆ ఉత్సవాలకు బీజం పడే ఘట్టం అంకురార్పణం, ఇది సెప్టెంబర్…