భారతదేశంలో ఫుడ్ ఏ స్థాయిలో సేల్స్ అవుతుందో చెప్పక్కర్లేదు. గల్లీలో ఎన్ని స్టాల్స్ ఉన్నా కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజూ వేలకోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఈ బిజినెస్ ను అడ్డం పెట్టుకొని ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఆహారాన్ని తయారు చేస్తున్నారు.. ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు. ఇలాంటి వాటికి ఎవరు అనుమతులు ఇస్తున్నారు. అనుమతులు ఇస్తున్నవారు చెక్ చేయడం లేదా… ఒక్కసారి ఆలోచించండి.
Related Posts
బారాముల్లాలో బౌద్ద అవశేషాలు…విద్యా సంస్కృతికి చిహ్నం
బారాముల్లా జిల్లా జీహాన్పోరాలో జరుగుతున్న పురావస్తు తవ్వకాలలో వెలుగుచూస్తున్న బౌద్ధ అవశేషాలు అక్కడి చారిత్రక ప్రాముఖ్యతను మరోసారి ప్రపంచానికి గుర్తుచేస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ ఆర్కైవ్స్, ఆర్కియాలజీ అండ్…
బారాముల్లా జిల్లా జీహాన్పోరాలో జరుగుతున్న పురావస్తు తవ్వకాలలో వెలుగుచూస్తున్న బౌద్ధ అవశేషాలు అక్కడి చారిత్రక ప్రాముఖ్యతను మరోసారి ప్రపంచానికి గుర్తుచేస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ ఆర్కైవ్స్, ఆర్కియాలజీ అండ్…
మొదటిసారిగా ఒరిజినల్ తెలుగు సినిమా నిర్మించబోతున్న నెట్ఫ్లిక్స్…
ఇంటర్నేషనల్ OTT స్ట్రీమింగ్ జెయింట్ నెట్ఫ్లిక్స్, భారత్లో కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకంగా హిందీ కంటెంట్పై దృష్టి పెట్టింది. అమెజాన్ ప్రైమ్, జీ5 లాంటి ప్లాట్ఫార్మ్లకు భిన్నంగా, కంటెంట్…
ఇంటర్నేషనల్ OTT స్ట్రీమింగ్ జెయింట్ నెట్ఫ్లిక్స్, భారత్లో కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకంగా హిందీ కంటెంట్పై దృష్టి పెట్టింది. అమెజాన్ ప్రైమ్, జీ5 లాంటి ప్లాట్ఫార్మ్లకు భిన్నంగా, కంటెంట్…
రాష్ట్రపతి స్వతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కీలక అంశాలు
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగాన్ని యధాతథంగా ఇక్కడ అందిస్తున్నాము. ప్రియమైన సహ…
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగాన్ని యధాతథంగా ఇక్కడ అందిస్తున్నాము. ప్రియమైన సహ…