తిరుమలలో ప్రతి పౌర్ణమి రోజున గరుడ సేవను ఘనంగా నిర్వహిస్తుంటారు. కాగా, అక్టోబర్ 7వ తేదీన పౌర్ణమి తిథి కావడంతో గరుడ సేవను నిర్వహించేందుకు టీటీడీ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారు సర్వాలంకార భూషితుడై గరుడ వాహనంపై మాడవీధుల్లో ఊరెరగనున్నారు. గరుడ వాహనంలో భక్తులను కటాక్షించేందుకు మాడవీధుల్లోకి వచ్చే స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఈ ఉదయం నుంచే మూలవిరాట్ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో ఉన్నారు. ఉదయం మూలవిరాట్ను, రాత్రికి మలయప్ప స్వామిని దర్శించుకుంటే జన్మ తరిస్తుందని భక్తుల నమ్మకం.
Related Posts
అనంత్ అంబానీ కొత్త వాచ్ చూసారా???
బిలియనీర్ అనంత్ అంబానీకి లగ్జరీ వాచ్లు సేకరించడం ఒక ప్రత్యేకమైన habit గా మారింది. ఇప్పటికే ఆయన కలెక్షన్లో కోట్ల రూపాయల విలువైన ఎన్నో అరుదైన వాచ్లు…
బిలియనీర్ అనంత్ అంబానీకి లగ్జరీ వాచ్లు సేకరించడం ఒక ప్రత్యేకమైన habit గా మారింది. ఇప్పటికే ఆయన కలెక్షన్లో కోట్ల రూపాయల విలువైన ఎన్నో అరుదైన వాచ్లు…
ఏ రోజున ఎలాంటి తిలకధారణ చేయడం మంచిది
హైందవ సంప్రదాయంలో నుదుటిపై తిలకధారణ ఓ పవిత్రమైన ఆచారం. తిలక ధారణ చేయడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది రోజువారి తిథి, గ్రహస్థితి, దేవతారాధన వంటి అంశాల…
హైందవ సంప్రదాయంలో నుదుటిపై తిలకధారణ ఓ పవిత్రమైన ఆచారం. తిలక ధారణ చేయడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది రోజువారి తిథి, గ్రహస్థితి, దేవతారాధన వంటి అంశాల…
నల్లద్రాక్ష…ఆరోగ్యానికి రక్ష
నల్లద్రాక్ష రుచికి కొంచెం పుల్లగా ఉండటం వల్ల చాలామంది దీనిని తినేందుకు వెనుకాడుతుంటారు. కానీ పోషక నిపుణుల మాటల్లో చెప్పాలంటే, రుచి పుల్లగా ఉన్నా ఆరోగ్యానికి ఇది…
నల్లద్రాక్ష రుచికి కొంచెం పుల్లగా ఉండటం వల్ల చాలామంది దీనిని తినేందుకు వెనుకాడుతుంటారు. కానీ పోషక నిపుణుల మాటల్లో చెప్పాలంటే, రుచి పుల్లగా ఉన్నా ఆరోగ్యానికి ఇది…