తిరుమలలో ప్రతి పౌర్ణమి రోజున గరుడ సేవను ఘనంగా నిర్వహిస్తుంటారు. కాగా, అక్టోబర్ 7వ తేదీన పౌర్ణమి తిథి కావడంతో గరుడ సేవను నిర్వహించేందుకు టీటీడీ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారు సర్వాలంకార భూషితుడై గరుడ వాహనంపై మాడవీధుల్లో ఊరెరగనున్నారు. గరుడ వాహనంలో భక్తులను కటాక్షించేందుకు మాడవీధుల్లోకి వచ్చే స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఈ ఉదయం నుంచే మూలవిరాట్ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో ఉన్నారు. ఉదయం మూలవిరాట్ను, రాత్రికి మలయప్ప స్వామిని దర్శించుకుంటే జన్మ తరిస్తుందని భక్తుల నమ్మకం.
Related Posts
‘Sahakutumbaanaam’ Movie Success Meet
Post Views: 55
Post Views: 55
ఆస్కార్ 2026కి భారత్ తరఫున ఎంపికైన కరణ్ జోహార్ ‘హోంబౌండ్’
ప్రతి ఏడాది భారత్ నుంచి ఒక సినిమా ‘Best International Feature Film ‘ కేటగిరీలో ఆస్కార్ పోటీలోకి వెళ్తుంది. ఈసారి కూడా వివిధ భాషల్లో వచ్చిన…
ప్రతి ఏడాది భారత్ నుంచి ఒక సినిమా ‘Best International Feature Film ‘ కేటగిరీలో ఆస్కార్ పోటీలోకి వెళ్తుంది. ఈసారి కూడా వివిధ భాషల్లో వచ్చిన…
టీవీకే పార్టీ అధినేత విజయ్కి సీబీఐ నోటీసులు
టీవీకే పార్టీ అధినేత విజయ్కు సంబంధించిన కీలక పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కరూర్లో ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీబీఐ అధికారులు విజయ్కు…
టీవీకే పార్టీ అధినేత విజయ్కు సంబంధించిన కీలక పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కరూర్లో ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీబీఐ అధికారులు విజయ్కు…