తిరుమలలో ప్రతి పౌర్ణమి రోజున గరుడ సేవను ఘనంగా నిర్వహిస్తుంటారు. కాగా, అక్టోబర్ 7వ తేదీన పౌర్ణమి తిథి కావడంతో గరుడ సేవను నిర్వహించేందుకు టీటీడీ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారు సర్వాలంకార భూషితుడై గరుడ వాహనంపై మాడవీధుల్లో ఊరెరగనున్నారు. గరుడ వాహనంలో భక్తులను కటాక్షించేందుకు మాడవీధుల్లోకి వచ్చే స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఈ ఉదయం నుంచే మూలవిరాట్ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో ఉన్నారు. ఉదయం మూలవిరాట్ను, రాత్రికి మలయప్ప స్వామిని దర్శించుకుంటే జన్మ తరిస్తుందని భక్తుల నమ్మకం.
Related Posts
అందుకే పుతిన్ అంటే అక్కడ అందరికీ అభిమానం
రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రష్యా అద్యక్షుడిగా పుతిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ప్రజలతో మమేకం కావడం, వారితో ఎక్కువ…
రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రష్యా అద్యక్షుడిగా పుతిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ప్రజలతో మమేకం కావడం, వారితో ఎక్కువ…
త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం వజ్రం రహస్యం
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి త్రయంబకేశ్వరం. ఇక్కడే గోదావరి నది జన్మస్థానం కూడా ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు కార్తిక మాసంలో పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తుంటారు.…
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి త్రయంబకేశ్వరం. ఇక్కడే గోదావరి నది జన్మస్థానం కూడా ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు కార్తిక మాసంలో పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తుంటారు.…
HBD Salman Khan: Check Out The Teaser Of Battle Of Galwan
Bollywood’s ace actor Salman Khan turned a year older and is celebrating his 60th birthday today. On this special occasion,…
Bollywood’s ace actor Salman Khan turned a year older and is celebrating his 60th birthday today. On this special occasion,…