తిరుమలలో ప్రతి పౌర్ణమి రోజున గరుడ సేవను ఘనంగా నిర్వహిస్తుంటారు. కాగా, అక్టోబర్ 7వ తేదీన పౌర్ణమి తిథి కావడంతో గరుడ సేవను నిర్వహించేందుకు టీటీడీ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారు సర్వాలంకార భూషితుడై గరుడ వాహనంపై మాడవీధుల్లో ఊరెరగనున్నారు. గరుడ వాహనంలో భక్తులను కటాక్షించేందుకు మాడవీధుల్లోకి వచ్చే స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఈ ఉదయం నుంచే మూలవిరాట్ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో ఉన్నారు. ఉదయం మూలవిరాట్ను, రాత్రికి మలయప్ప స్వామిని దర్శించుకుంటే జన్మ తరిస్తుందని భక్తుల నమ్మకం.
Related Posts
‘ఎంకోనీ’ పాట వివాదంపై చిన్మయి శ్రీపాద క్షమాపణలు – ద్రౌపది 2 నుంచి ఆమె పాట తొలగింపు
గాయని చిన్మయి ఎప్పుడూ తన నమ్మకాలు, సిద్ధాంతాల విషయంలో స్ట్రాంగ్ గా నిలబడే వ్యక్తిగా గుర్తింపు పొందారు. పరిస్థితులు ఎలా ఉన్నా, తాను నమ్మిన దాని కోసం…
గాయని చిన్మయి ఎప్పుడూ తన నమ్మకాలు, సిద్ధాంతాల విషయంలో స్ట్రాంగ్ గా నిలబడే వ్యక్తిగా గుర్తింపు పొందారు. పరిస్థితులు ఎలా ఉన్నా, తాను నమ్మిన దాని కోసం…
అష్టోత్తర శతనామావళి పఠించేముందు పాటించవలసిన నియమాలు
మనం పూజించే దేవతలకు మనం పిలుచుకునే నామంతో పాటు మరో 108 నామాలు ఉంటాయి. ఆ నామాలనే అష్టోత్తర శతనామాలు అంటారు. ఈ అష్టోత్తర శతనామాలను రాగయుక్తంగా…
మనం పూజించే దేవతలకు మనం పిలుచుకునే నామంతో పాటు మరో 108 నామాలు ఉంటాయి. ఆ నామాలనే అష్టోత్తర శతనామాలు అంటారు. ఈ అష్టోత్తర శతనామాలను రాగయుక్తంగా…