ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం మంగళవారం రాత్రి వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా, భాజభజంత్రీల నడుమ జరిగింది. గర్భగుడిలో ఉన్న అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఆలయ అనువంశిక పూజారి బంటుపల్లి వెంకటరావు స్వహస్తాలతో ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు. ఆలయం బయటే ఆలయ అదికారులు ఏర్పాటు చేసిన ఉయ్యాల చుట్టూ ముమ్మారు ప్రదిక్షణలు చేసారు. అనంతపురం శ్రీశ్రీ శ్రీ పైడితల్లిని ఉయ్యాల లో కూర్చోబెట్టి… కాస్సేపు ఉయ్యాలను ఊపారు. ఈ కార్యక్రమం మొత్తం దేవాలయ ఆలయ ఈఓ శిరీష ఆధ్వర్యంలో జరుగగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ టౌన్ పోలీసులు, ఎస్టీఎఫ్ లు బందోబస్త్ నిర్వహించారు.కార్యక్రమానికి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు
Related Posts
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
Spread the loveSpread the loveTweetతిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అయితే, శనివారం రోజున సాధారణంగా ఉన్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఉచిత దర్శనం కోసం భక్తులు ఈరోజు 15 కంపార్ట్మెంట్లలో వేచి…
Spread the love
Spread the loveTweetతిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అయితే, శనివారం రోజున సాధారణంగా ఉన్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఉచిత దర్శనం కోసం భక్తులు ఈరోజు 15 కంపార్ట్మెంట్లలో వేచి…
ఆషాఢం బోనాల రహస్యం
Spread the loveSpread the loveTweetబోనాల విశిష్టత… ఆషాఢమాసంలోనే బోనాలు ఎందుకు జరుగుతాయి? తెలంగాణ ప్రాంతంలో గొప్ప భక్తి భావంతో, సాంప్రదాయ వైభవంతో జరిగే ప్రధాన జాతరల్లో బోనాల పండుగ…
Spread the love
Spread the loveTweetబోనాల విశిష్టత… ఆషాఢమాసంలోనే బోనాలు ఎందుకు జరుగుతాయి? తెలంగాణ ప్రాంతంలో గొప్ప భక్తి భావంతో, సాంప్రదాయ వైభవంతో జరిగే ప్రధాన జాతరల్లో బోనాల పండుగ…
బహుళ షష్టి విశిష్టత..సుబ్రహ్మణ్య ఆరాధన ఫలితాలు
Spread the loveSpread the loveTweetబహుళ పక్ష షష్టి వ్రతం – సుబ్రహ్మణ్యస్వామికి అంకితమైన పవిత్ర రోజు బహుళ పక్షంలో వచ్చే షష్టి తిథి, కొన్ని ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య స్వామికి…
Spread the love
Spread the loveTweetబహుళ పక్ష షష్టి వ్రతం – సుబ్రహ్మణ్యస్వామికి అంకితమైన పవిత్ర రోజు బహుళ పక్షంలో వచ్చే షష్టి తిథి, కొన్ని ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య స్వామికి…