శ్రీవారికి నిత్యం గోక్షీరంతో అభిషేకం చేస్తారు. ఈ అభిషేకానికి అవసరమైన పాలను, పాలనుంచి లభించే వెన్న, నెయ్యిని తిరుమలలో పలు రకాలైన ప్రసాదాల తయారీ కోసం వినియోగిస్తారు. అయితే, ఇలా క్షీరాన్ని అందించే గోవులు మరణిస్తే వాటికి నిర్వహించే దహనసంస్కారాలు వైభవంగా జరుగుతాయి. వేద మంత్రాల మధ్య అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు. బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి సంస్కృతి ఉండదు. మనిషికి కూడా ఇలాంటి సంస్కారాలు నిర్వహించరు. గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. అంతిమ సంస్కారం సమయంలో వారిని తలచుకుంటూ వారికి కృతజ్ఞతలు చెబుతూ, వీడ్కోలు పలుకుతారు. ఇక్కడ ఇచ్చిన వీడియోను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసి గోవులను ఆరాధించడం నేర్చుకోండి.
Related Posts
సచిన్ టెండుల్కర్ తో మన OG డైరెక్టర్…
సుజీత్… ఈ పేరు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా బాగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తో OG బ్లాక్బస్టర్ అయ్యింది…
సుజీత్… ఈ పేరు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా బాగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తో OG బ్లాక్బస్టర్ అయ్యింది…
Live: జనసైనికులు, వీర మహిళలతో పవన్ ప్రత్యేక భేటీ
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజక వర్గాలకు చెందిన జన సైనికులు, వీర మహిళలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.…
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజక వర్గాలకు చెందిన జన సైనికులు, వీర మహిళలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.…
ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమా స్టైల్ ఇదే…
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కొత్తతరం దర్శకుడు. హనుమాన్ సినిమా తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ఇటీవల ఆయన లైనప్పై కొంత కాంట్రవర్సీ వచ్చినా… సినిమాల్ని ఎలా చూసుకోవాలి,…
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కొత్తతరం దర్శకుడు. హనుమాన్ సినిమా తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ఇటీవల ఆయన లైనప్పై కొంత కాంట్రవర్సీ వచ్చినా… సినిమాల్ని ఎలా చూసుకోవాలి,…