మాడు పగలకొడుతున్న ఎండలు…రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

తెలంగాణవ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ గరిష్ట ఉష్ణోగ్రతలను రికార్డు స్థాయిలో 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌కు చేర్చడంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. గత…

క్వాంటం వ్యాలీగా అమరావతి

భారతదేశ సాంకేతిక చరిత్రలో ఏప్రిల్ 2026 ఒక చిరస్మరణీయ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా ‘అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ (AQRF) ప్రారంభం కావడంతో,…

తెలంగాణలో కులగణన…అత్యధికంగా ఉన్న కులాలు ఇవే

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వే’ (కులగణన) తుది వివరాలు వెలువడ్డాయి. రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ గణంకాలను…

గత 12 ఏళ్లలో ఇదే అత్యుత్తమం

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ ఏడాది సరికొత్త చరిత్ర సృష్టించారు. నేడు విడుదలైన ఫలితాల్లో గత 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమ ఉత్తీర్ణత శాతం…

యువతా… ఏ భావజాలాన్ని గుడ్డిగా నమ్మవద్దు – పవన్ కళ్యాణ్

•మీ ఆలోచనలు భావోద్వేగాలతో కాకుండా వాస్తవికంగా ఉండాలి•దేశ భవిష్యత్తుకి విద్యార్ధులే నావికులు•మీ ప్రతిభ, జ్ఞానం… సమాజానికి, దేశానికి ఉపయోగపడాలి•ఆంధ్ర విశ్వవిద్యాలయం భారతీయ వారసత్వ సంపద చిహ్నం•ఆంధ్ర రాష్ట్రంలో…

సీఎస్ఆర్ నిధులు ఖర్చు కాదు… సమాజాభివృద్ధికి భాగస్వామ్యం: సీఎం రేవంత్ రెడ్డి

సమాజాభివృద్ధికి చేసే కార్యక్రమాలను ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (#CSR) నిధులకు సంబంధించి వివిధ…

తిరుపతి మార్గంలో కొత్తరైళ్లు…వేసవి రద్దీకి నుంచి ఊరట

వేసవి సెలవుల్లో తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని తపించే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే భారీ ఊరటనిచ్చింది. ఎండల తీవ్రత, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్,…

ఆదిలాబాద్ అభివృద్ధికి పెద్ద ప్రణాళికలు.. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ

తెలంగాణ అభివృద్ధి విషయంలో నియోజకవర్గాల పట్ల తారతమ్యం లేకుండా, ఎవరి పట్ల వివక్ష చూపించకుండా రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలను చేపడుతున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి…

జల సంరక్షణకు కట్టుబడి పని చేద్దాం

•జల్ జీవన్ మిషన్ 2.0లో జల సంరక్షణకు ప్రాధాన్యం•ప్రజల్లోనూ చైతన్యం కలిగించాలి•100 రోజుల స్పెషల్ డ్రైవ్ కు శ్రీకారం•భవిష్యత్తు తరాల కోసం నీటిని కాపాడుకోవడం తప్పనిసరి•‘గ్రామీణ తాగునీటి…

ఫలించిన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషి

•అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్•రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు•మారనున్న పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్…