ఏప్రిల్‌ 3, 2026 రాశిఫలాలు…ఈ నాలుగు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

ఈ రోజు గ్రహగతులు మన జీవితంలో సున్నితమైన మార్పులను తీసుకువచ్చే సూచనలు ఇస్తున్నాయి. భక్తి, ధైర్యం, ధర్మబుద్ధితో ముందుకు సాగితే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దేవునిపై…

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస… ఇళ్లకు నిప్పు

మణిపూర్‌లో మరోసారి అశాంతి వాతావరణం నెలకొంది. ఉఖ్రుల్ జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న…

కచ్‌లో 225 అడుగుల ఎత్తైన త్రివర్ణ పతాకం

భారతదేశానికి గర్వకారణమైన మరో చారిత్రక ఘట్టం ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జాతీయ జెండా ఇప్పుడు గుజరాత్‌లోని రన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఆకాశాన్ని తాకుతూ గర్వంగా…

తన హెల్త్‌ సీక్రెట్‌ను రివీల్‌ చేసిన ప్రధాని మోదీ…

రాజ్యసభ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం దేశ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ప్రధాని, కాంగ్రెస్…

ఆ కుటుంబం అంతా భ‌ర‌త మాత బిడ్డ‌లే….!

వ్య‌క్తి,కుటుంబం,స‌మాజం ఈ మూడింటి స‌మైక్యతే దేశం అని అనాధి గా వ‌స్తూ ఉంది.దాదాపు 800 ఏళ్ల క్రితం నాడు అఖండ భార‌తావ‌నిగా ఫ‌రిడ‌విల్లిన దేశాన్ని విదేశీ శ‌క్తులు…

ఏపీలోని రాజాం జీఎంఆర్ ఇలాకా లో రెండు చోట్ల భారీ చోరీలు

ఏపీ లోని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ ప్రాతినిధ్యం వహిస్తున్న జీఎంఆర్ టౌన్ షిప్ లోని అపార్ట్మెంట్స్ లో భారీచోరీలు జరిగాయి. రెండు ప్రాంతాలను విజయనగరం జిల్లా…

కేంద్ర బడ్జెట్ పై ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏమన్నారంటే

ప్రజల మనోభావాల అనుగుణం గా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యప్రసాద్ యాదవ్ సోమవారం అన్నారు.…

396 మంది జర్నలిస్టులు అక్రిడేషన్లు పొందెందుకు అర్హులు

విజయనగరం జిల్లా జర్నలిస్టుల అక్రిడేషన్ కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్ లో జరిగింది.జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ…