ఈ ఏడాది ప్రారంభం నుంచే ప్రకృతి విపత్తులు సంభవించాయి. మయన్మార్, థాయ్లాండ్, బ్యాంకాక్, నేపాల్ తదితర దేశాల్లో పెద్ద ఎత్తున భూమి కంపించడంతో వేలాదిమంది మృత్యువాత పడ్డారు.…
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికీ, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైంది. గౌరవ ముఖ్యమంత్రి…