టెస్ట్ సీరిస్ ఓటమి తరువాత భారత్ పుంజుకుంది. వన్డే సీరిస్లో భాగంగా తొలిమ్యాచ్లో రాణించిన భారత జట్టు సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ తొలిగా బ్యాటింగ్ చేసి నిర్ణిత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు సాధించి సౌతాఫ్రికాకు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, భారీ స్కోర్ అయినప్పటికీ సఫారీలు తేలిగ్గా తీసుకోలేదు. లక్ష్య చేధనకు కృషి చేశారు. ఓపెన్లు డకౌట్గా పెవిలియన్ బాట పట్టినా మాథ్యు, యాన్సన్, బాష్లు దూకుడుగా ఆడటంతో విజయం సౌతాఫ్రికావైపు ఉంటుందని అనుకున్నా…కులదీప్ సమోచిత బౌలింగ్తో కట్టడి చేశాడు. దీంతో టీమ్ ఇండియా ఈ మ్యాచ్లో 17 పరుగల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి 135 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 57 పరుగులు, కెప్టెన్ కెఎల్ రాహుల్ 60 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో విరాత్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. దీంతో టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంలో ఉన్నది.
Related Posts
విశ్వక్ సేన్ CULT టీజర్ చూసారా???
ఆమ్మో… ఆమ్మో… ఆమ్మో… సందీప్ రెడ్డి వంగా పూనాడా ఏంటి విషీన్ సేన్ కి??? ఎంత CULT టీజర్??? ఆ నరకుడు ఏంటి, ఆ చంపడం ఏంటి???…
ఆమ్మో… ఆమ్మో… ఆమ్మో… సందీప్ రెడ్డి వంగా పూనాడా ఏంటి విషీన్ సేన్ కి??? ఎంత CULT టీజర్??? ఆ నరకుడు ఏంటి, ఆ చంపడం ఏంటి???…
ఇక్కడ దేవుడికి కాదు…దయ్యానికి ప్రసాదం
భారతదేశంలో అనేక ఆలయాలు తమ ప్రత్యేక ఆచారాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. కానీ హిమాచల్ప్రదేశ్లోని మంచు కొండల మధ్య ఉన్న ఒక చిన్న ఆలయం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి…
భారతదేశంలో అనేక ఆలయాలు తమ ప్రత్యేక ఆచారాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. కానీ హిమాచల్ప్రదేశ్లోని మంచు కొండల మధ్య ఉన్న ఒక చిన్న ఆలయం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి…
టైమ్ అంటే టైమే అంటోన్న నెదర్లాండ్ ఉద్యోగులు
ఆఫీసులు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం… పని పూర్తికాగానే, సమయం అయిపోగానే లేచి వెళ్లిపోవడం. ఒక్క నిమిషం కూడా ఎక్కువ పని చేయవలసిన అవసరం లేదని అంటున్నారు…
ఆఫీసులు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం… పని పూర్తికాగానే, సమయం అయిపోగానే లేచి వెళ్లిపోవడం. ఒక్క నిమిషం కూడా ఎక్కువ పని చేయవలసిన అవసరం లేదని అంటున్నారు…