టెస్ట్ సీరిస్ ఓటమి తరువాత భారత్ పుంజుకుంది. వన్డే సీరిస్లో భాగంగా తొలిమ్యాచ్లో రాణించిన భారత జట్టు సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ తొలిగా బ్యాటింగ్ చేసి నిర్ణిత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు సాధించి సౌతాఫ్రికాకు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, భారీ స్కోర్ అయినప్పటికీ సఫారీలు తేలిగ్గా తీసుకోలేదు. లక్ష్య చేధనకు కృషి చేశారు. ఓపెన్లు డకౌట్గా పెవిలియన్ బాట పట్టినా మాథ్యు, యాన్సన్, బాష్లు దూకుడుగా ఆడటంతో విజయం సౌతాఫ్రికావైపు ఉంటుందని అనుకున్నా…కులదీప్ సమోచిత బౌలింగ్తో కట్టడి చేశాడు. దీంతో టీమ్ ఇండియా ఈ మ్యాచ్లో 17 పరుగల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి 135 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 57 పరుగులు, కెప్టెన్ కెఎల్ రాహుల్ 60 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో విరాత్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. దీంతో టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంలో ఉన్నది.
Related Posts
Salman Khan Is All Set To Unveil The First Song From Battle Of Galwan…
ALthough Bollywood’s Badshah Salman Khan’s last movie Sikandar didn’t get enough momentum at the box office, he is all ready…
ALthough Bollywood’s Badshah Salman Khan’s last movie Sikandar didn’t get enough momentum at the box office, he is all ready…
తెలుగు సినిమా కి బ్లాక్బస్టర్ సెప్టెంబర్
చాలా కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు మళ్ళీ హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం—పెద్ద సినిమాలు నిరాశ పరచిన సమయంలో చిన్న సినిమాలు ముందుకు…
చాలా కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు మళ్ళీ హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం—పెద్ద సినిమాలు నిరాశ పరచిన సమయంలో చిన్న సినిమాలు ముందుకు…