యువత డ్రగ్స్కు అలవాటు పడితే జీవతం అంథకారంగా మారుతుందని, భారత దేశంలో ఎక్కువగా శిక్షలు పడేది డ్రగ్స్ విషయంలోనేనని, డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా, వాటిని కలిగియున్నా, వాటిని ట్రాన్స్పోర్ట్ చేసినా, ఇబ్బందులు తప్పవని, డ్రగ్స్ను అరికట్టగలిగితే యువత బాగుంటుందని, యువత బాగుంటే ఊరు బాగుంటుందని, ఊరు బాగుంటే రాష్ట్రం, దేశం బాగుంటాయని విజయనగరం సీఐ తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కింద ఇవ్వడం జరిగింది. తప్పకుండా పూర్తిగా చూసి, డ్రగ్స్పై అవగాహన పెంచుకోగలరని మనవి.
Related Posts
పూర్వం ఇలానే చేసేవారు…తులసికి నీళ్లతో పాలను
ప్రతి ఇంట్లో తప్పకుండా తులసి మొక్కను పెంచాలన్నది హైందవ సంప్రదాయంలో భాగంగా ఉంటుంది. తులసి మొక్కకు రోజూ నీరుపోసి పూజ చేస్తే ఆ ఇంటికి ఎంతో మంచిది.…
ప్రతి ఇంట్లో తప్పకుండా తులసి మొక్కను పెంచాలన్నది హైందవ సంప్రదాయంలో భాగంగా ఉంటుంది. తులసి మొక్కకు రోజూ నీరుపోసి పూజ చేస్తే ఆ ఇంటికి ఎంతో మంచిది.…
సెప్టెంబర్ 7న ఈ ఆలయం తప్పా అన్నీ మూసివేత…కారణం ఇదే
సెప్టెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఆలయాలు మూతపడనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఆయా ఆలయాల ఆగమ నియమాలను అనుసరించి ఆలయాలను…
సెప్టెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఆలయాలు మూతపడనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఆయా ఆలయాల ఆగమ నియమాలను అనుసరించి ఆలయాలను…