యువత డ్రగ్స్కు అలవాటు పడితే జీవతం అంథకారంగా మారుతుందని, భారత దేశంలో ఎక్కువగా శిక్షలు పడేది డ్రగ్స్ విషయంలోనేనని, డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా, వాటిని కలిగియున్నా, వాటిని ట్రాన్స్పోర్ట్ చేసినా, ఇబ్బందులు తప్పవని, డ్రగ్స్ను అరికట్టగలిగితే యువత బాగుంటుందని, యువత బాగుంటే ఊరు బాగుంటుందని, ఊరు బాగుంటే రాష్ట్రం, దేశం బాగుంటాయని విజయనగరం సీఐ తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కింద ఇవ్వడం జరిగింది. తప్పకుండా పూర్తిగా చూసి, డ్రగ్స్పై అవగాహన పెంచుకోగలరని మనవి.
Related Posts
2025 జూలై 3 – తిరుమల శ్రీవారి దర్శన వివరాలు
Spread the loveSpread the loveTweetశ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య: 64,015 మంది భక్తులు ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ సంఖ్య తిరుమలలో భక్తుల ప్రవాహం ఎంతగా…
Spread the love
Spread the loveTweetశ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య: 64,015 మంది భక్తులు ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ సంఖ్య తిరుమలలో భక్తుల ప్రవాహం ఎంతగా…
గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు
Spread the loveSpread the loveTweet•ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో స్వాతంత్ర్యం తరవాత విద్యుత్ వెలుగులు చూసిన రొంపల్లి పంచాయతీ పరిధిలోని ‘గూడెం’ గ్రామస్తులు•కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర…
Spread the love
Spread the loveTweet•ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో స్వాతంత్ర్యం తరవాత విద్యుత్ వెలుగులు చూసిన రొంపల్లి పంచాయతీ పరిధిలోని ‘గూడెం’ గ్రామస్తులు•కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర…
సినిమా కార్మికుల సమస్యల పై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ తొలి సమావేశం….
Spread the loveSpread the loveTweetకార్మిక కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ దాన కిషోర్ ఆధ్వర్యంలో సినిమా కార్మికుల సమస్యల పై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ తొలి సమావేశం…. కమిషనర్…
Spread the love
Spread the loveTweetకార్మిక కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ దాన కిషోర్ ఆధ్వర్యంలో సినిమా కార్మికుల సమస్యల పై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ తొలి సమావేశం…. కమిషనర్…