యువత డ్రగ్స్కు అలవాటు పడితే జీవతం అంథకారంగా మారుతుందని, భారత దేశంలో ఎక్కువగా శిక్షలు పడేది డ్రగ్స్ విషయంలోనేనని, డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా, వాటిని కలిగియున్నా, వాటిని ట్రాన్స్పోర్ట్ చేసినా, ఇబ్బందులు తప్పవని, డ్రగ్స్ను అరికట్టగలిగితే యువత బాగుంటుందని, యువత బాగుంటే ఊరు బాగుంటుందని, ఊరు బాగుంటే రాష్ట్రం, దేశం బాగుంటాయని విజయనగరం సీఐ తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కింద ఇవ్వడం జరిగింది. తప్పకుండా పూర్తిగా చూసి, డ్రగ్స్పై అవగాహన పెంచుకోగలరని మనవి.
Related Posts
ఆంజనేయుడికి అత్యంత ఇష్టమైన నైవేద్యం… ఇలా సమర్పించాలి
ఆంజనేయుడు లేదా హనుమంతుడు భక్తులకు అత్యంత ప్రీతిపాత్రుడైన దేవుడు. ఆయన బలానికి, భక్తికి, భయంకర రూపానికి, చమత్కారానికి విరివిగా పూజలు జరుగుతుంటాయి. భగవద్గీతను నిస్వార్థంగా ఆచరించిన ఏకైక…
ఆంజనేయుడు లేదా హనుమంతుడు భక్తులకు అత్యంత ప్రీతిపాత్రుడైన దేవుడు. ఆయన బలానికి, భక్తికి, భయంకర రూపానికి, చమత్కారానికి విరివిగా పూజలు జరుగుతుంటాయి. భగవద్గీతను నిస్వార్థంగా ఆచరించిన ఏకైక…
రాశిఫలాలు – 2025 జూన్ 21 శనివారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం | జ్యేష్ఠ బహుళ ఏకాదశి – శనివారం | చంద్రుడు మేష రాశిలో ప్రయాణిస్తున్నాడు భావప్రధానంగా, మానవ జీవితానికి మార్గనిర్దేశం చేసే…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం | జ్యేష్ఠ బహుళ ఏకాదశి – శనివారం | చంద్రుడు మేష రాశిలో ప్రయాణిస్తున్నాడు భావప్రధానంగా, మానవ జీవితానికి మార్గనిర్దేశం చేసే…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలు
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 26వ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అపరిచిత…
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 26వ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అపరిచిత…