యువత డ్రగ్స్కు అలవాటు పడితే జీవతం అంథకారంగా మారుతుందని, భారత దేశంలో ఎక్కువగా శిక్షలు పడేది డ్రగ్స్ విషయంలోనేనని, డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా, వాటిని కలిగియున్నా, వాటిని ట్రాన్స్పోర్ట్ చేసినా, ఇబ్బందులు తప్పవని, డ్రగ్స్ను అరికట్టగలిగితే యువత బాగుంటుందని, యువత బాగుంటే ఊరు బాగుంటుందని, ఊరు బాగుంటే రాష్ట్రం, దేశం బాగుంటాయని విజయనగరం సీఐ తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కింద ఇవ్వడం జరిగింది. తప్పకుండా పూర్తిగా చూసి, డ్రగ్స్పై అవగాహన పెంచుకోగలరని మనవి.
Related Posts
సుధీర్ బాబు జటాధరా ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్న మహేష్ బాబు…
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎప్పటిలాగే మంచి సినిమాలకు అండగా నిలుస్తూ, వాటిని మరింత మంది ప్రేక్షకుల దాకా చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పుడు ఆయన…
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎప్పటిలాగే మంచి సినిమాలకు అండగా నిలుస్తూ, వాటిని మరింత మంది ప్రేక్షకుల దాకా చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పుడు ఆయన…
విజయనగరం కార్డన్ సెర్ఛ్లో సీఐ కీలక సూచనలు
ప్రతిరోజూ కడుపున పుట్టిన పిల్లలతో కన్నవాళ్లు మాట్లాడుతూ ఉండాలని విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణ్ రావు అన్నారు. స్థానిక వీటీ అగ్రహారం యాత వీధిలో విజయనగరం రూరల్,టూటౌన్,గంట్యాడ…
ప్రతిరోజూ కడుపున పుట్టిన పిల్లలతో కన్నవాళ్లు మాట్లాడుతూ ఉండాలని విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణ్ రావు అన్నారు. స్థానిక వీటీ అగ్రహారం యాత వీధిలో విజయనగరం రూరల్,టూటౌన్,గంట్యాడ…
గోల్డెన్ ఇండియా – ఒడిశాలో భారీగా బంగారం నిక్షేపాలు
ఒడిశా, బహుళ జిల్లాల్లో బంగారు నిక్షేపాలు నిర్ధారణ అయిన తర్వాత, బంగారు గనుల కేంద్రంగా ఉద్భవిస్తోంది. భారత భూగర్భ సర్వే (GSI) ఇటీవలి ఖనిజ అన్వేషణ ప్రాజెక్టుల…
ఒడిశా, బహుళ జిల్లాల్లో బంగారు నిక్షేపాలు నిర్ధారణ అయిన తర్వాత, బంగారు గనుల కేంద్రంగా ఉద్భవిస్తోంది. భారత భూగర్భ సర్వే (GSI) ఇటీవలి ఖనిజ అన్వేషణ ప్రాజెక్టుల…