వెస్ట్రన్ దేశాల నుంచి రక్షణ కోసం, దేశాల ఆర్థిక విధానంలో డాలర్తో మారక విలువను తగ్గించడం కోసం కూటములను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న సదస్సులో మూడు దేశాలు కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. అవే ఇండియా, బ్రెజిల్, సౌతాఫ్రికా. ఈ మూడు దేశాలు కలిసి ఇబ్సా పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ మూడు దేశాల మధ్య జరిగే ట్రేడింగ్ ఇకపై పూర్తిగా యూపీఐ ద్వారానే జరగనుంది. యూపీఐకి ప్రాధాన్యత ఇవ్వడంతో డాలర్తో మారకం తగ్గిపోతుంది. వీలైనంత త్వరగా డాలర్ను ట్రేడింగ్ నుంచి పక్కకు తప్పించి సొంత కరెన్సీని వినియోగించాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ మూడు దేశాలు ఇబ్సా పేరుతో నిథిని కూడా ఏర్పాటు చేశాయి. ఈ నిథిని విద్య, వైద్యం వంటి సామాజిక రంగాల కోసం వినియోగిస్తున్నారు. ఇబ్సాను మరింత బలోపేతం చేయాలని ఈ మూడు దేశాలు నిర్ణయించాయి.
Related Posts
వేణుగోపాల స్వామి ఆలయంలో వేణువు శబ్ధం…ఆశ్చర్యపోతున్న భక్తజనం
భారతదేశంలోని ఆలయ వ్యవస్థ నేటికీ పదిలంగా ఉంది అంటే దానికి కారణం ఏంటో తెలిస్తే నిజంగా షాకవుతారు. నిర్మాణ శైలి, విగ్రహాల ప్రాణప్రతిష్ట, ఆకాశం నుంచి వెలువడే…
భారతదేశంలోని ఆలయ వ్యవస్థ నేటికీ పదిలంగా ఉంది అంటే దానికి కారణం ఏంటో తెలిస్తే నిజంగా షాకవుతారు. నిర్మాణ శైలి, విగ్రహాల ప్రాణప్రతిష్ట, ఆకాశం నుంచి వెలువడే…
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్
భారతీయ సినిమాకి అత్యున్నత గౌరవంగా భావించే అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. భారత ప్రభుత్వము ఈ అవార్డును ప్రతి సంవత్సరం నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సందర్భంగా ప్రదానం…
భారతీయ సినిమాకి అత్యున్నత గౌరవంగా భావించే అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. భారత ప్రభుత్వము ఈ అవార్డును ప్రతి సంవత్సరం నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సందర్భంగా ప్రదానం…