విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎండ వేడిమి బారిన నుంచీ ఉపశమనం పొందేందుకు స్టేషన్ మేనేజేర్ సత్యనారాయన ఆధ్వర్వంలో ఉచిత ఆర్వో వాటర్ ప్లాంట్ బుధవారం ప్రారంభించబడింది.ఈ కార్యక్రమంలో ఆర్ఓ ప్లాంట్ దాత డి.నారాయణ మూర్, రోటరీ క్లబ్ ప్రతినిధి డా.ఎం. వెంకటేశ్వరరావు, స్టేట్ హోటల్స్ యూనియన్ ప్రెసిడెంట్,ఎస్వీఎన్ హోటల్స్అధినేత జి.శ్రీనివాసరావు,జైన్, సూర్యలక్ష్మి,నర్తనశాల నృత్య అకాడమీ అధినేత్రి రాధికారాణిలతో పాటు డిపిటిఒ జి.వరలక్ష్మి, డిఎం జె.శ్రీనివాసరావు, విజిలెన్స్ సిఐ కె.సుమిత్ర, స్టేషన్ మేనేజర్ పెదమజ్జి సత్యనారాయణ ఎపిఎస్ఆర్టిసి పాల్గొన్నారు.
Related Posts
పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవు – పవన్ కళ్యాణ్
•గత పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తిరుమలలో అపచారాలు జరిగేవి కాదు•గతంలో జరిగిన తప్పులు పునరావృతం కారాదు పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే దేవాలయాల్లో అపచారాలు…
•గత పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తిరుమలలో అపచారాలు జరిగేవి కాదు•గతంలో జరిగిన తప్పులు పునరావృతం కారాదు పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే దేవాలయాల్లో అపచారాలు…
ఏపీలోని రాజాం జీఎంఆర్ ఇలాకా లో రెండు చోట్ల భారీ చోరీలు
ఏపీ లోని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ ప్రాతినిధ్యం వహిస్తున్న జీఎంఆర్ టౌన్ షిప్ లోని అపార్ట్మెంట్స్ లో భారీచోరీలు జరిగాయి. రెండు ప్రాంతాలను విజయనగరం జిల్లా…
ఏపీ లోని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ ప్రాతినిధ్యం వహిస్తున్న జీఎంఆర్ టౌన్ షిప్ లోని అపార్ట్మెంట్స్ లో భారీచోరీలు జరిగాయి. రెండు ప్రాంతాలను విజయనగరం జిల్లా…
తెలంగాణకు ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలి.. అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి…
తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి…