విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎండ వేడిమి బారిన నుంచీ ఉపశమనం పొందేందుకు స్టేషన్ మేనేజేర్ సత్యనారాయన ఆధ్వర్వంలో ఉచిత ఆర్వో వాటర్ ప్లాంట్ బుధవారం ప్రారంభించబడింది.ఈ కార్యక్రమంలో ఆర్ఓ ప్లాంట్ దాత డి.నారాయణ మూర్, రోటరీ క్లబ్ ప్రతినిధి డా.ఎం. వెంకటేశ్వరరావు, స్టేట్ హోటల్స్ యూనియన్ ప్రెసిడెంట్,ఎస్వీఎన్ హోటల్స్అధినేత జి.శ్రీనివాసరావు,జైన్, సూర్యలక్ష్మి,నర్తనశాల నృత్య అకాడమీ అధినేత్రి రాధికారాణిలతో పాటు డిపిటిఒ జి.వరలక్ష్మి, డిఎం జె.శ్రీనివాసరావు, విజిలెన్స్ సిఐ కె.సుమిత్ర, స్టేషన్ మేనేజర్ పెదమజ్జి సత్యనారాయణ ఎపిఎస్ఆర్టిసి పాల్గొన్నారు.
Related Posts
మాదక ద్రవ్యాలపై పార్వతీపురం లో అవగాహన
పార్వతీపురంలో పోలీస్ సబ్ డివిజన్ పరిధి ఆర్.కే.జూనియర్ కళాశాల విద్యార్దులకు, అధ్యాపకులకు మత్తుపదార్దాల వలన కలిగే అనర్దాలు, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ర్యాగింగు,…
పార్వతీపురంలో పోలీస్ సబ్ డివిజన్ పరిధి ఆర్.కే.జూనియర్ కళాశాల విద్యార్దులకు, అధ్యాపకులకు మత్తుపదార్దాల వలన కలిగే అనర్దాలు, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ర్యాగింగు,…
రిపబ్లిక్డే స్పెషల్ః ఈ ఉత్సవాలకు అయ్యే ఖర్చు తెలిస్తే షాకవుతారు
ప్రతి ఏటా జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్ కేవలం ఒక అధికారిక కార్యక్రమం కాదు. అది భారతదేశ సైనిక బలం,…
ప్రతి ఏటా జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్ కేవలం ఒక అధికారిక కార్యక్రమం కాదు. అది భారతదేశ సైనిక బలం,…
396 మంది జర్నలిస్టులు అక్రిడేషన్లు పొందెందుకు అర్హులు
విజయనగరం జిల్లా జర్నలిస్టుల అక్రిడేషన్ కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్ లో జరిగింది.జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ…
విజయనగరం జిల్లా జర్నలిస్టుల అక్రిడేషన్ కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్ లో జరిగింది.జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ…