విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎండ వేడిమి బారిన నుంచీ ఉపశమనం పొందేందుకు స్టేషన్ మేనేజేర్ సత్యనారాయన ఆధ్వర్వంలో ఉచిత ఆర్వో వాటర్ ప్లాంట్ బుధవారం ప్రారంభించబడింది.ఈ కార్యక్రమంలో ఆర్ఓ ప్లాంట్ దాత డి.నారాయణ మూర్, రోటరీ క్లబ్ ప్రతినిధి డా.ఎం. వెంకటేశ్వరరావు, స్టేట్ హోటల్స్ యూనియన్ ప్రెసిడెంట్,ఎస్వీఎన్ హోటల్స్అధినేత జి.శ్రీనివాసరావు,జైన్, సూర్యలక్ష్మి,నర్తనశాల నృత్య అకాడమీ అధినేత్రి రాధికారాణిలతో పాటు డిపిటిఒ జి.వరలక్ష్మి, డిఎం జె.శ్రీనివాసరావు, విజిలెన్స్ సిఐ కె.సుమిత్ర, స్టేషన్ మేనేజర్ పెదమజ్జి సత్యనారాయణ ఎపిఎస్ఆర్టిసి పాల్గొన్నారు.
Related Posts
అదిరిపోయే న్యూస్ః ఎండల్లో చల్లని వార్త
నిప్పులు కురిపిస్తున్న భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. గత కొన్ని రోజులుగా 44 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతలు,…
నిప్పులు కురిపిస్తున్న భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. గత కొన్ని రోజులుగా 44 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతలు,…
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై దుమారం… బాబుపై వైఎస్ జగన్ ఫైర్
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంపై ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా…
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంపై ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా…
ఐడీఏపై కాంగ్రెస్కు ప్రేమెందుకు – బీజేపీ ఎమ్మెల్యే
ఐడీఏ బొల్లారం అంశంపై కాంగ్రెస్ పార్టీ వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఐడీఏ బొల్లారం దేశంలోనే అత్యంత కాలుష్యంతో కూడిన…
ఐడీఏ బొల్లారం అంశంపై కాంగ్రెస్ పార్టీ వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఐడీఏ బొల్లారం దేశంలోనే అత్యంత కాలుష్యంతో కూడిన…