రాజుల కాలంలో మహారాణి అప్పల కొండయామ్మ చే స్థాపించిన విజయనగరం ఘోష ఆస్పత్రిలో ఎంపీ విజయేంద్ర ప్రసాద్ రాజ్య సభ నిధులు 50 లక్షలతో ఏర్పాటు చేసిన మౌళక సదుపాయాలను కూటమి ఎమ్మెల్యే ఆదితీ విజయలక్ష్మి బుధవారం ప్రారంభించారు.అనంతరం కూటమి ఎమ్మెల్యే ఆదితీ ఆసుపత్రి ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో మొక్కలను నాటారు. దాంతో పాటు ప్రోక్టర్ & గాంబుల్ కంపెనీ స్పాన్సర్ చేసిన డైపర్స్ ను బాలింతలకు ఎమ్మెల్యే ఆదితీ పంపిణీ చేశారు.
Related Posts
క్వాంటం వ్యాలీగా అమరావతి
భారతదేశ సాంకేతిక చరిత్రలో ఏప్రిల్ 2026 ఒక చిరస్మరణీయ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా ‘అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ (AQRF) ప్రారంభం కావడంతో,…
భారతదేశ సాంకేతిక చరిత్రలో ఏప్రిల్ 2026 ఒక చిరస్మరణీయ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా ‘అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ (AQRF) ప్రారంభం కావడంతో,…
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కు పెద్దజీయర్ స్వామి లేఖ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించిన నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న వేళ, ప్రముఖ ఆధ్యాత్మిక పీఠాధిపతి పెద్దజీయర్ స్వామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించిన నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న వేళ, ప్రముఖ ఆధ్యాత్మిక పీఠాధిపతి పెద్దజీయర్ స్వామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు…
అంగరంగ వైభవంగా ప్రారంభమైన హజరత్ బాబా ఖాదర్ వలి 67వ ఉరుసు మహోత్సవాలు
భారతీయ ఆధ్యాత్మిక లోకాన్ని శతకోటి సూర్య బింబాల తేజస్సుతో దేదీప్యమానం చేసిన విజయనగర ఆధ్యాత్మిక సూఫీ చక్రవర్తి హజరత్ సయ్యద్ షహిన్ షా బాబా ఖాదర్ వలి…
భారతీయ ఆధ్యాత్మిక లోకాన్ని శతకోటి సూర్య బింబాల తేజస్సుతో దేదీప్యమానం చేసిన విజయనగర ఆధ్యాత్మిక సూఫీ చక్రవర్తి హజరత్ సయ్యద్ షహిన్ షా బాబా ఖాదర్ వలి…