రాజుల కాలంలో మహారాణి అప్పల కొండయామ్మ చే స్థాపించిన విజయనగరం ఘోష ఆస్పత్రిలో ఎంపీ విజయేంద్ర ప్రసాద్ రాజ్య సభ నిధులు 50 లక్షలతో ఏర్పాటు చేసిన మౌళక సదుపాయాలను కూటమి ఎమ్మెల్యే ఆదితీ విజయలక్ష్మి బుధవారం ప్రారంభించారు.అనంతరం కూటమి ఎమ్మెల్యే ఆదితీ ఆసుపత్రి ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో మొక్కలను నాటారు. దాంతో పాటు ప్రోక్టర్ & గాంబుల్ కంపెనీ స్పాన్సర్ చేసిన డైపర్స్ ను బాలింతలకు ఎమ్మెల్యే ఆదితీ పంపిణీ చేశారు.
Related Posts
సీఎస్ఆర్ నిధులు ఖర్చు కాదు… సమాజాభివృద్ధికి భాగస్వామ్యం: సీఎం రేవంత్ రెడ్డి
సమాజాభివృద్ధికి చేసే కార్యక్రమాలను ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (#CSR) నిధులకు సంబంధించి వివిధ…
సమాజాభివృద్ధికి చేసే కార్యక్రమాలను ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (#CSR) నిధులకు సంబంధించి వివిధ…
దావోస్ లో సీఎం చంద్రబాబు తో లక్ష్మి మిట్టల్ భేటీ…
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత స్టీల్ దిగ్గజం అర్సెల్లార్…
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత స్టీల్ దిగ్గజం అర్సెల్లార్…
ఇంటర్ కాలేజీలో దారుణం… విద్యార్థిని మృతితో కలకలం
హైదరాబాద్లోని ఓ ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి పరిధిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్…
హైదరాబాద్లోని ఓ ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి పరిధిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్…