రాజుల కాలంలో మహారాణి అప్పల కొండయామ్మ చే స్థాపించిన విజయనగరం ఘోష ఆస్పత్రిలో ఎంపీ విజయేంద్ర ప్రసాద్ రాజ్య సభ నిధులు 50 లక్షలతో ఏర్పాటు చేసిన మౌళక సదుపాయాలను కూటమి ఎమ్మెల్యే ఆదితీ విజయలక్ష్మి బుధవారం ప్రారంభించారు.అనంతరం కూటమి ఎమ్మెల్యే ఆదితీ ఆసుపత్రి ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో మొక్కలను నాటారు. దాంతో పాటు ప్రోక్టర్ & గాంబుల్ కంపెనీ స్పాన్సర్ చేసిన డైపర్స్ ను బాలింతలకు ఎమ్మెల్యే ఆదితీ పంపిణీ చేశారు.
Related Posts
మానవత్వం పరిమళించిన క్షణం… సీతక్క మనసుకు మరోసారి శిరస్సు వంచిన మేడారం
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతరకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగానే భక్తులతో మేడారం అటవీ ప్రాంతం కిటకిటలాడుతోంది. జనవరి 28 నుంచి 31…
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతరకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగానే భక్తులతో మేడారం అటవీ ప్రాంతం కిటకిటలాడుతోంది. జనవరి 28 నుంచి 31…
బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన: చంద్రబాబుతో ఆర్టీజీఎస్ సందర్శన, వ్యవసాయ క్షేత్రంలో టెక్నాలజీ పరిశీలన
ఈరోజు ఉదయం GATES FOUNDATION చైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్ర ప్రదేశ్ కి విచ్చేసిన సంగతి తెలిసిందే… ఎయిర్పోర్ట్ లో IT మినిస్టర్ లోకేష్ స్వయంగా బిల్…
ఈరోజు ఉదయం GATES FOUNDATION చైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్ర ప్రదేశ్ కి విచ్చేసిన సంగతి తెలిసిందే… ఎయిర్పోర్ట్ లో IT మినిస్టర్ లోకేష్ స్వయంగా బిల్…
మూసీ ప్రక్షాళనలో ఎవ్వరినీ నిరాశ్రయులను చేయం – మెరుగైన పునరావాసం కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి హామీ
మూసీ ప్రక్షాళన కోసం చేపట్టే ప్రాజెక్టులో పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవరినీ నిరాశ్రయులను చేయమని, ఏ ఒక్కరికీ నష్టం జరక్కుండా వారందరికీ మరింత మెరుగైన వసతులతో ప్రభుత్వం…
మూసీ ప్రక్షాళన కోసం చేపట్టే ప్రాజెక్టులో పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవరినీ నిరాశ్రయులను చేయమని, ఏ ఒక్కరికీ నష్టం జరక్కుండా వారందరికీ మరింత మెరుగైన వసతులతో ప్రభుత్వం…