50 లక్షలతో ఘోష ఆస్ప‌త్రిలో సిలిటీస్‌ ప్రారంభించిన కూట‌మి ఎమ్మెల్యే ఆదితీ

Gosha Hospital ₹50 Lakh Facilities

రాజుల కాలంలో మ‌హారాణి అప్ప‌ల కొండ‌యామ్మ చే స్థాపించిన విజ‌య‌న‌గ‌రం ఘోష ఆస్ప‌త్రిలో ఎంపీ విజ‌యేంద్ర ప్ర‌సాద్ రాజ్య స‌భ నిధులు 50 ల‌క్ష‌ల‌తో ఏర్పాటు చేసిన మౌళ‌క స‌దుపాయాల‌ను కూటమి ఎమ్మెల్యే ఆదితీ విజ‌య‌లక్ష్మి బుధ‌వారం ప్రారంభించారు.అనంత‌రం కూట‌మి ఎమ్మెల్యే ఆదితీ ఆసుపత్రి ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో మొక్కలను నాటారు. దాంతో పాటు ప్రోక్టర్ & గాంబుల్ కంపెనీ స్పాన్సర్ చేసిన డైపర్స్ ను బాలింతలకు ఎమ్మెల్యే ఆదితీ పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *